Suryaa.co.in

Telangana

సాయిచంద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ ఉద్యమ వీరుడు ఆటపాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గాయకుడు సాయిచంద్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు పూలమాలవేసి నివాళులర్పించారు. శనివారం రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రం గూడాలోని వారి స్వగృహానికి వెళ్లి సాయిచంద్ సతీమణి రజినిని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE