అమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిసి పార్టీ కి 50 వేల రూపాయల విరాళం ఇచ్చారు. దంపతులైన రిటైర్డ్ ఉద్యోగులు వెంకయ్య, లక్ష్మి కుమారి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి 50 వేల రూపాయల విరాళం చెక్ ను అందజేశారు. తమ పెన్షన్ మొత్తం నుంచి పార్టీకి ఈ విరాళం ఇచ్చినట్లు వెంకయ్య దంపతులు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం NTR జిల్లా ఇబ్రహీంపట్నం లో స్థిరపడిన వెంకయ్య, లక్ష్మి కుమారి వేరు ప్రభుత్వ శాఖల్లో పని చేశారు. వెంకయ్య పోలీసు శాఖలో, లక్ష్మి కుమారి R&B లో పని చేసి కొద్ది సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న టీడీపీకి మద్దతుగా నిలవాలని తమ వంతు విరాళం ఇచ్చినట్లు చెప్పిన వెంకయ్య దంపతులు తెలిపారు.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…