Suryaa.co.in

Andhra Pradesh

కర్ణాటకలో సోమువీర్రాజు ఎన్నికల ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఎపి బిజెపి చీఫ్ సోమువీర్రాజు రెండువ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నేడు చిక్ బల్లాపూర్ జిల్లా చింతమాని నియోజకవర్గం పరిధిలో బిజెపి అభ్యర్థి శ్రీ వేణుగోపాల్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలనుద్దేశించి సోమువీర్రాజు మాట్లాడుతూ కర్నాటక అభివృద్ధిలో బిజెపి పాత్రను వివరించారు. బెంగళూరు నగరం తీర్చి దిద్దడంలో బిజెపి చేసిన కృషి  వివరించారు. ఈసందర్భంగా తెలుగు ప్రజలు కూడా బిజెపి ఎన్నికల ప్రచారంలో సోమువీర్రాజుతో పాటు పాల్గొనడం విశేషం.

LEAVE A RESPONSE