Suryaa.co.in

Andhra Pradesh

బిసిలపైకి బుల్డోజర్లు పంపిస్తావా జగన్…

– నీ సైకో ప్రభుత్వానికి ఘోరీ కట్టేది వాళ్లే…రాసిపెట్టుకో!
– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

రాష్ట్రంలో సైకో సర్కారు వికృత చేష్టలకు పరాకాష్ట ఈ దృశ్యం. పంచాయితీ ఎన్నికల్లో వైసిపికి మద్దతు ఇవ్వలేదన్న కక్షతో కొండపి నియోజకవర్గం తిమ్మపాలెంలో బిసి సోదరుడు మోరబోయిన మాల్యాద్రికి చెందిన కిరాణా షాపును జగన్ ప్రభుత్వం బుల్డోజర్ తో కూల్చేసింది. 20ఏళ్లుగా నడుపుకుంటున్న దుకాణాన్ని కూల్చివేయడంతో మాల్యాద్రి పొట్టచేతబట్టుకొని కనిగిరి ప్రాంతానికి వలసవెళ్లాడు. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ ఆ వర్గాలపైనే ఉక్కుపాదం మోపుతూ అరాచకం సృష్టిస్తున్నాడు. ఏ బిసిలనైతే నువ్వు అణచివేస్తున్నావో… వారే నీ అరాచక ప్రభుత్వానికి ఘోరీ కట్టబోతున్నారు…రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!!

LEAVE A RESPONSE