Suryaa.co.in

Telangana

ముర్ము, కిషన్ రెడ్డితో విద్యాసాగర్ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి, త్వరలో హైదెరాబాదులో జరుగబోయే ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ని కోరారు.

LEAVE A RESPONSE