పిడికెడు ఆత్మగౌరవం కోసం వాల్ పోస్టర్- పాంప్లేట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు

– బాలకోటయ్యకు అభినందన బహుజన ఆత్మగౌరవ సమితి తలపెట్టిన పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ను, పాంప్లేట్ ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు జరుగుతున్న నష్టం, వేధింపులపై బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రూపొందించిన వాల్ పోస్టర్లను సిపిఐ రాష్ట్ర…

Read More

సైకిలు పెడలు – సంప్రదాయాలు

(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం) ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది. ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం…

Read More

ఇదీ బడ్జెట్ సంగతి!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో 2022-2023 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె డిజిటల్‌ పద్ధతిలో (కాగిత రహితంగా) బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది నాలుగోసారి. కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్‌తో భేటీ అయి.. బ‌డ్జెట్ విష‌యాల‌ను వివ‌రించారు. • 2022-23 మొత్తం బ‌డ్జెట్ అంచ‌నాలు రూ. 39.45 ల‌క్ష‌ల కోట్లు. •…

Read More

TDP slams Govt for ‘welfare cuts’

-YCP denying benefits to Dalits: Sireesha -Decries Jagan conditions for free power AMARAVATI: TDP official spokesperson Gouthu Sireesha on Tuesday accused the YSRCP Government of betraying the weaker sections of people in the name of distributing welfare benefits. Sireesha said that each and every welfare programme was subjected to cuts eventually denying the benefits to…

Read More

A moral victory for the BJP: Tarun Chug

The result of the Munugodu byelection proved a moral victory for the BJP. Despite fielding 16 ministers and over 80 MLAs for over a month, despite closely monitoring it from the CMO directly, in spite of massive and unprecedented misuse of official machinery, the TRS couldn’t stop the phenomenal rise of the BJP in Munugodu….

Read More

TDP calls CM Jagan a betrayer of Kapus

YCP rule cancelled Kapu reservations: Anagani Govt suppressed Kapus socially and politically AMARAVATI: TDP MLA Anagani Satya Prasad on Thursday expressed concern that the Jaganmohan Reddy Government was perpetrating injustice and betrayals on the Kapu community by cancelling their welfare programmes and job opportunities. Satya Prasad said that the injustice, that was meted out to…

Read More

జూనియర్ ఎన్టీఆర్…నీకు ఏం గతి పట్టిందని అమిత్ షాని కలిశావు?

– మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్ – గుజరాత్ వాళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు – బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ బీహార్ వెళ్లి అక్కడి నాయకులను కలవడం ఒక ముఖ్య ఘటన. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ని అభినందిస్తున్నా. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలి.ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు…

Read More

వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోతే సీయం ఇంటిని ముట్టడిస్తాం

– తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తున్న వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ఒక ఫ్యాక్షనిస్టు, ఉన్మాది రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో కుప్పంలో జరిగిన పరిణామాలు అద్దం పడుతున్నాయి. జగన్‌రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఇటీవల జగన్‌రెడ్డి నిర్వహించిన వేర్వేరు సర్వేలలో 175 నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి ఖాయమని తేలడంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌రెడ్డి పాలనను అన్ని వర్గాల…

Read More

బే‘కారు’

( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ ఎన్నికల్లో అహంకారం ఓడింది. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ సీపీఐ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలో అణువంత అబద్ధమైనా లేదు. పదేళ్లపాటు నియంత్రృత్వంతో, రాజరికపు పాలన నిర్వహించి ప్రజాస్వామాన్ని పదడుగులలోతు పాతరేసిన కేసీఆర్ పార్టీకి, తెలంగాణ ప్రజలిచ్చిన వజ్రాఘాతమిది. ఫలితాల సునామీలో పెద్దతలలు నేలకొరడం చూస్తే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో సుస్పష్టం.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఖాతాలో సెటిలర్లు.. ముస్లింలు.. ప్రజలు-ప్రజాప్రతినిధులను కలుసుకోకుండా అవమానించిన భారసా దొరల గడీలు బద్దలుకొట్టిన తెలంగాణ ప్రజల…

Read More

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ

-బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుండి విషవాయువులు లీకై 200 మంది అస్వస్థకు గురవ్వడం బాధాకరం. బాధితుల్లో గర్భిణీలు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి కంపెనీల నుండి జే-ట్యాక్స్ వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ రక్షణ చర్యలు తీసుకోవడం, రెగ్యులర్ తనిఖీలు నిర్వహించడంపై లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్, చిత్తూరు పూతలపట్టులో…

Read More