Suryaa.co.in

Andhra Pradesh

సీఎం సహాయనిధికి న్యాయవాది సత్యం విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం తమ వంతు సహయం అందజేయాలని సీఎం చంద్రబాబు పిలుపు మేరకు… పట్టణానికి చెందిన న్యాయవాది, ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది సత్యనారాయణ ను నారా లోకేష్ అభినందించారు.

LEAVE A RESPONSE