హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, నగరంలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పరస్పర...
**
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తలపెట్టిన విజయ్ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభకు...
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్...
తెలంగాణ గడ్డపై ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ప్రియతమ నేత నరేంద్ర...
ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, త్వరలోనే ఆ రోజులు వస్తాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్...
సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను...
హైదరాబాదులో రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనాయకత్వం...
ఆంధ్రప్రదేశ్లో నేడు ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొంటానని చెబుతూ వస్తున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెనక్కి మళ్లారు. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు...
-ప్రధాని మోడీ సభకు ఎంపీ వెళతారా? -మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? -రాజును రానీయకుండా ఓ కేంద్ర మంత్రి ఒత్తిళ్లు? -వేదికపై ఎంపీ...
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడి ఓ ఆటో దగ్ధం కాగా, అందులోని ఐదుగురు మహిళా కూలీలు సజీవ...