-కొండా విశ్వేశ్వర్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం -కాంగ్రెస్ ను చంపడం ఎవరి తరం కాదు -కొండ విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సీఎల్పీ...
**
ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు....
భాగ్య నగరి హైదరాబాద్ శనివారం రెండు కీలక కార్యక్రమాలకు వేదిక అయిన సంగతి తెలిసిందే. నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆ పార్టీ యువ నేత, కేంద్ర మంత్రి...
– జస్టిస్ ఎన్ వీ రమణ దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని.. అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని...
దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి...
వైసీపీ ఎంపీ రఘురామ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అధికారులపై విమర్శలు చేశారు. తనను మరోసారి అరెస్టు చేసేందుకు...
పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలను మోదీ విపరీతంగా పెంచేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను...
హైదరాబాదు వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు షురూ కాగా, తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా విచ్చేశారు. ఈ...
ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలోకి...