– ఎత్తిపోతున్నాయ్.. అంటూ ఈనాడు విషం.. జూన్ లోనే నీళ్ళు ఇస్తుంటే రామోజీకి కనిపించదు – డోనేకల్లు లిఫ్టు పథకం 1989లో ప్రారంభించి,...
Andhra Pradesh
ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని, రాష్ట్రంలో ఆ హక్కులను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిన్న విలేకరులతో...
అమిత్షాకు తెదేపా ఎంపీల లేఖ కేంద్రహోంమంత్రి అమిత్షా తెదేపా ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్.. లేఖలు రాశారు. ప్రశ్నపత్రాల లీకేజీ...
-సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన -నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు -ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ –...
ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమం-ఎల్.కె.వి.రంగారావు రైల్వే ఏడీజీగా ఎల్.కె.వి.రంగారావుకు అదనపు బాధ్యతలు ఆక్టోపస్ డీఐజీగా ఎస్.వి.రాజశేఖర్ బదిలీ శాంతిభద్రతలు డీఐజీగా ఎస్.వి.రాజశేఖర్కు అదనపు బాధ్యతలు...
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలకు దూరం...
ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు భయపడమని సాయినాథ్ శర్మ స్పష్టం చేశారు. రాజకీయాలు మానుకోవాలని లేఖలు పెట్టడం పిరికిపంద చర్య...
-గ్రామాల్లో టిడిపికి స్వాగతాలు…గడపగడపలో వైసిపి నేతలకు నిలదీతలు అందుకు నిదర్శనం -2024కు ముందుగా ఎన్నికలు వచ్చినా నేతలు సిద్దంగా ఉండాలి -పార్టీ గ్రామ,...
నేడు 614 వ అన్నమయ్య జయంతి ఉత్సవాలు నామమాత్రంగా నిర్లక్ష్య పూరితంగా జరపడాన్ని బీజేపీ మరియు అన్నమయ్య భక్తులు తీవ్ర మనోవేదనకు గురి...