ఎంపీ రవీంద్రకు బాబు పరామర్శ

హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో బైపాస్ చేసుకుని కోలుకుంటుంటున్న టీడీపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఒత్తిడికి గురికావద్దని సలహా ఇచ్చారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు కూడా బాబుతో ఉన్నారు.

Leave a Reply