Suryaa.co.in

Andhra Pradesh

ఈ నెల 24 వరకు ఏపీలో ఒంటిపూట బడులు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని.. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ చేయాలని సూచించింది. ఉ.11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE