Suryaa.co.in

Features

చేపలు అమ్మి ఒక్క రోజులో కోటీశ్వరుడయ్యాడు

పాకిస్తాన్ కరాచీలో ఇబ్రహీమ్ హైదరి అనే మత్స్యకారుడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. అతను ఇటీవల అరేబియా సముద్రంలో వేటకు వెళ్లగా, అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ (సోవా)లు చిక్కాయి. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి.

ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తారు. దీంతో 20-40 KGల బరువుండే ఒక్కో చేప వేలంలో ఏకంగా రూ.70 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం చేపలకు దాదాపు రూ.7 కోట్లను అతను సంపాదించాడు.

 

LEAVE A RESPONSE