రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ
![](https://suryaa.co.in/wp-content/uploads/2024/07/Kadapa-RDO-as-Deputy-CM-Pawan-Kalyan-OSD.jpg)