హైదరాబాద్: నందినగర్ నివాసంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం పాటను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ , MLC డా. దాసోజు శ్రవణ్ కుమార్ , BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్, BRSY రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్ , మిథున్ ప్రసాద్, సంతోష్, సింగర్స్ మద్దెల సందీప్ గౌడ్, మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

