Suryaa.co.in

Andhra Pradesh

కరవుకు గడ్డాలు, మీసాలు పెడితే అది చంద్రబాబు

– మంత్రి రోజా

వీకెండ్ బై అర్ కే స్థానం లో పి కే చూస్తున్నాం.వైసీపీ కి 45 నుంచి 67 సీట్ లు మాత్రమే వస్తాయి అంటున్నారు.ఇది విని రాష్ట్రం లోని ప్రజలు నవ్వుకుంటున్నారు.జగన్ సీఎం కాలేవు న్నావు నువ్వు ఎం ఎల్ ఏ వి కాలేకపోయావు. చిన్నపిల్లలు నీ మీటింగ్ వస్తే సీఎం అనుకున్నావు.సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్ టి ఆర్ పార్టీ పెట్టి అధికారం లోకి సింగిల్ గా వచ్చారు.చిరంజీవి ప్రజారాజ్యం పెట్టీ సింగిల్ గా పోటీ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి, కే సి అర్ తో భోజనం చేసి హక్కులు రాష్ట్రం వదులుకున్నారు అంటున్నారు.బీజేపీ, టీడీపీ లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్ లో వున్నవా సూట్‌ కేస్ లు తీసుకుంటున్నావా?నీకు దమ్ముంటే 175 సీట్లు లో నీ అభ్యర్ధులను పెట్టీ జగన్ తో డీ కొనాలి.పందులే గుంపుగా వస్తాయి.

ఈ రోజు లోకేష్ ఒక బుర్ర తక్కువ పని చేస్తున్నాడు.లోకేష్ కు కేవలం అధికార దాహం అందుకే ఎం ఎల్ సి , మంత్రి అయ్యాడు.పొద్దున్నే ఎద్దు ఎద్దుల బండి ఎక్కి వస్తుంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నారు.లక్ష 23 వేలకోట్ల ఈ ప్రభుత్వం రైతులకు 3 ఏళ్లలో అందించింది.వరుణుడు వైఎస్సార్ కుటుంబం లో చేరాడు.కరవుకు గడ్డాలు, మీసాలు పెడితే అది చంద్రబాబు.

LEAVE A RESPONSE