March 15, 2026
– జస్టిస్​ ఎన్​ వీ రమణ దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని.. అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని...
దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి...
వైసీపీ ఎంపీ రఘురామ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అధికారులపై విమర్శలు చేశారు. తనను మరోసారి అరెస్టు చేసేందుకు...
పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలను మోదీ విపరీతంగా పెంచేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను...
హైదరాబాదు వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు షురూ కాగా, తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా విచ్చేశారు. ఈ...
ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలోకి...
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. యశ్వంత్ పర్యటనను...
-ట్విట్టర్ లో మాటలు తూటాలు! తాజా రాజకీయ పరిణామాలతో హైదరాబాద్ ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలంతా ఈరోజు హైదరాబాద్...
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్...