రామోజీ గ్రూపు సంస్థల్లో ఎండీగా పని చేసిన అట్లూరి రామ్మోహన్రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.
రామోజీ గ్రూపు సంస్థల్లో ఎండీగా పని చేసిన అట్లూరి రామ్మోహన్రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.