Suryaa.co.in

Month: October 2022

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతులను అవమానించడమే

-కేసీఆర్ అమాయకుడై ఆ రాష్ట్రంలో మీటర్లు పెట్టడం లేదా? -రైతులు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వొద్దు -మీటర్ల కంపెనీల వద్ద కమీషన్లు, కేంద్రం వద్ద అదనపు -అప్పుల కోసమే మీటర్లపై ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రత్యేక ఆసక్తి -ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లను ఒప్పుకోం…రైతులతో -కలిసి ఉద్యమిస్తాం..ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం -నెల్లూరులో మీడియాతో టీడీపీ పొలిట్…

Andhra Pradesh

అమరావతి రైతుల పాదయాత్ర.. 18వ రోజు @15 కి.మీ

రాజధాని లేకుండా మిగిలిపోయిన రాష్ట్రం కోసం ఆలోచించారు.. పిల్లలకు ఇవ్వాల్సిన భూములను రాష్ట్ర భవిత కోసం ఇచ్చేశారు. అలాంటి వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండాలంటూ ముందుకొచ్చారు. రైతులతో కలిసి గొంతు కలిపారు. వారి అడుగులో అడుగేసి మద్దతు తెలిపారు. ఇలా.. ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన…

Andhra Pradesh

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీకి 125 సీట్లు

-గుంటూరు ఉమ్మ‌డి జిల్లా నేత‌ల‌తో ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు భేటీ – వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌న్న మాజీ ఎంపీ రాయ‌పాటి – టీడీపీ పొత్తుల‌పై చంద్ర‌బాబుదే నిర్ణ‌య‌మ‌ని వ్యాఖ్య‌ – ఎన్నికల్లో త‌న పోటీపై చంద్ర‌బాబే నిర్ణ‌యం తీసుకుంటార‌ని వెల్ల‌డి 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌, న‌ర‌స‌రావుపేట మాజీ…

Andhra Pradesh

పాఠశాల విద్యాశాఖ సలహాదారు పదవికి మురళి రాజీనామా

-నిజమైన ‘సూర్య’వెబ్‌సైట్ కథనం -మురళీ రాజీనామాను గత నెలలోనే వెల్లడించిన సూర్య వెబ్‌సైట్ మాజీ ఐఏఎస్, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. కాగా మురళీ రాజీనామా చేసే యోచనలో ఉన్నారని, ఆమేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ కూడా రాశారంటూ ఆగస్టు 19న నాటి సూర్య వెబ్‌సైట్‌లో సలహాదారు పదవికి…

Andhra Pradesh

ఏపీలో లిక్కర్ పాలసీ.. సేమ్‌ టు సేమ్

మరో ఏడాది వరకూ పొడిగింపు ఏపీలో శుక్ర‌వారంతో ముగియ‌నున్న మ‌ద్యం పాల‌సీని య‌ధాత‌థంగా మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర అబ్కారీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ భార్గ‌వ శుక్ర‌వారం జీవో నెంబ‌రు 662 పేరిట ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల‌తో ప్ర‌స్తుతం రాష్ట్రంలో…

Andhra Pradesh

పిఎఫ్‌ఐ..వైసీపీ.. రెండూ ఒకటే!

– ఇద్దరిదీ విధ్వంసకర భావజాలమే – కేంద్రం ఇచ్చిన పేదల బియ్యాన్ని బొక్కేసిన వైసీపీ నేతలు – 10 లక్షల టన్నుల్లో 5 లక్షల బియ్యం విదేశాలకు తరలింపు – సంపదను కుటుంబ ఖాతాలోకి మళ్లిస్తున్నారు – పులివెందులలో జగన్‌కు మద్దతు సగమే – పులివెందులకు వెళితే ప్రొద్దుటూరులో బ్యారికేడ్లా? హవ్వ – తన వైఫల్యాన్ని…