Suryaa.co.in

Month: October 2022

Andhra Pradesh

ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’

ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం త్వరలోనే ప్రారంభం ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది….

కొంతమంది మంత్రులు కాపు నేతలుగా చెప్పుకుంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారు

– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు కొంతమంది మంత్రులు కాపు నేతలుగా చెప్పుకుంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రిలో ప్రసంగించిన నాయకులు కాపు కులానికి చెందిన వారే కాదు. నేడు రాజమండ్రిలో…

Andhra Pradesh

షార్జా నుంచి విజయవాడకి అంతర్జాతీయ విమాన సర్వీసులు

షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి వారానికి రెండు రోజులపాటు ఈ సర్వీసులు ప్రతి శనివారం సోమవారం నడవనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా వచ్చిన విమానానికి ఫైర్ సిబ్బంది రాయల్ వాటర్ సెల్యూట్ ని పలికారు. అనంతరం ప్రయాణికులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ…

దళారులు, అవినీతికి తావులేని టెక్నాలజీయే ఏపీ సర్కారు ఆయుధం

( విజయసాయిరెడ్డి, ఎంపీ) పేదలు సహా అల్పాదాయవర్గాలకు ప్రభుత్వ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో. సర్కారు నుంచి సొమ్ము ప్రజానీకానికి అందడానికి గతంలో దళారులు, లంచాల పాత్ర కనిపించేది. 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సామాన్యుడికి సంక్షేమ పథకాల వల్ల…

Andhra Pradesh

జగన్‌తోనే కాపులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం

-కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్దపీట -అన్ని పధకాలు, రంగాలలో అత్యధిక ప్రాధాన్యం -చంద్రబాబు కంటే లక్ష రెట్లు మేలు చేసిన ప్రభుత్వం -మూడేళ్లలో కాపులకు దాదాపు రూ.27 వేల కోట్లు -గతంలో వైయస్సార్‌ ప్రభుత్వం ఒక్కటే కాపులకు మేలు -మళ్లీ జగన్‌ ప్రభుత్వంలో గౌరవంగా బతుకుతున్నాం -కాపు ఎమ్మెల్యేలపై పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం -రంగా…

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను సరిగా నిర్వహించలేకపోవడం వల్లనే ప్రజలపై ట్రూ అప్ భారం

-2014-19 ల మధ్య ట్రూ అప్ భారాన్ని ప్రజలపై పడకుండా చంద్రబాబు చూస్తే -ఇప్పుడు ఆ కాలానికి కూడా జగన్ రెడ్డి వాటిని వసూలు చేస్తున్నారు -2014-19 మధ్య కాలానికి జగన్ రెడ్డి ట్రూ అప్ పేరుతో రూ. 3,013 కోట్ల భారం -మా పరిపాలన కాలానికి ప్రజలను దోచుకోవడానికి మాత్రం ట్రూ అప్ కావాలి…. …

కాపుల ద్రోహి జగన్‌ రెడ్డికి ఊడిగం చేస్తున్న వైసీపీ కాపు నేతలు

-కాపులంతా వైసీపీ కాపు ఎమ్మెల్యేలు, మంత్రుల కాలర్‌ పట్టుకుని నిలదీయాలి -పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇతర అగ్రవర్ణాల వారి కంటే వెనుక బడి ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆదుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో జుఔూ కోటలో 5% రిజర్వేషన్లు కాపులకు కేటాయించారు. 2019లో…

Features

వీరుడు నిజముగ.. రారాజు ఇజముగ

నిజాముల మెడలు వంచి నిజముగ హైదరాబాదును ఆదరాబాదరాగా కాకుండ ఆరాముగ స్వాధీనం చేసుకున్న ధీరుడతడు.. మా జోలికొస్తే వేలాది హిందువుల శవాలను తొక్కి రావాలన్న సవాలును హుందాగా స్వీకరించి.. మీరు గోతులు తీస్తే సర్కారు చేతులు ముడుచుకు కూర్చుంటుందా అంటూ మెత్తగా పదునైన కత్తులను దింపిన రాజనీతిజ్ఞుడతడు..! తమ చిత్తం వచ్చినట్టు నడిచే సంస్థానాలను గుత్తంగా…..

Features

పాయల్ బాజే.. బ్యాండ్ బాజే..!

దో ఆంఖే.. దో హాధే.. నబ్బే సినిమా… అదే శాంతారాం హంగామా..! శాంతారాంకి అమర్ కహానీ.. ఇది రాస్తే మహాగ్రంధమే.. మూకీలనాడు వచ్చి టాకీలను పేర్చి.. ఇటు కళను.. అటు వ్యాపారాన్ని జత చేసి వెండితెరకు అద్దేశాడు నవరంగ్! గీత్ గాయే పత్తరొంనే.. ఝనక్ ఝనక్ పాయల్ బాజే ఈ పేర్లు చాలవా.. శాంతారాంలోని కళాతృష్ణను…

Political News

ఆమె ఇం’ధైర్యమ్మ’..!

జాతిని ఒక్క త్రాటిపై నడిపిన ధీరవనిత.. ప్రపంచ దేశాలకే నాయకత్వం వహించిన ఉక్కు మహిళ.. నెహ్రూ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం.. బిగిసిన మహామహుల కుయుక్తుల చట్రం.. పురుషాధిక్యతను త్రోసిరాజంటూ ఆమె సాగించిన ప్రస్థానం ఓ చరిత్ర… ఆధునిక భారతాన ఆమె ఉనికి సరికొత్త చరిత్ర..! ఇందిర ఈజ్ ఇండియా.. ఎందరికో ఆమె పేరంటేనే ఓ చిత్రమైన…