Suryaa.co.in

Year: 2022

అర్థరాత్రి రోజు మొదలుకావడం అంటేనే అనాగరికం, అశాస్త్రీయం

అర్థరాత్రి అంటే హాయిగా మొద్దునిద్రలో ఉండాల్సిన సమయం. అప్పుడు లేచి ఆనందించడం అంటే మీరే అర్థం చేసుకోండి. అసలు పడుకుంటే కదా !! నిద్రనుండి లేవడానికి అంటారా?! అసలు ప్రమాదం అదేకదా !! తెల్లవార్లూ నిద్రకాయడం. అదే హిందూ పండుగలకు బ్రహ్మ ముహూర్తంలో అంటే అంతర్గత జీవగడియారాన్ని అనుసరించి లేస్తాము. సూర్యోదయకాలంలో చేయాల్సిన పనులు మాత్రమే…

ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు అంత అలుసెందుకు?

– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఉద్యోగుల్ని సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలు చులకన భావంతో చూడటం బాధాకరం. ఉద్యోగులంటే కనీసం గౌరవం ఇవ్వకపోగా వైసీపీ నేతలు అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీఆర్వో, వీఏవోలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని ఎమ్మిగనూరు…

నిరుపేదలకు మెరుగైన వైద్యం: పద్మారావు

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి మెట్టుగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు కు ప్రాంతానికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారులకు అందించారు. సీతాఫల్మండి లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ 2 .5లక్షలు…

పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలి

-పనులు తొందరగా కావాలి -వర్షం పడే నాటికి రోడ్ల మీద గుంత కనిపించొద్దు -దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి -ప్రభుత్వం చేసిన పనులు, లబ్దిదారులతో గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలి -సర్పంచులకు ప్రభుత్వం చేస్తున్న పనులపై అధికారులు అవగాహన కల్పించాలి -కొత్త పంచాయతీ భవానాల నిర్మాణం వేగవంతం చేయాలి -కేంద్రం కావాలని నిధులు ఆపడం వల్ల…

అయ్యప్ప దీక్షా దారులకు సదుపాయాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : అయ్యప్ప దీక్షలు చేపట్టి, శబరిమల యాత్రను నిర్వహించే భక్తులకు వివిధ సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని దత్తాత్రేయ దేవాలయంలో అయ్యప్ప భక్తులకు స్థానికుడు సమ్మెట కిరణ్ నిర్వహిస్తున్న అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్…

“ధర్మాన” ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి

రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తారా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేయడం సిగ్గుచేటు! ధర్మాన ప్రసాదరావు పేరులో “ధర్మాన” అని ఉందే కానీ ఆయన మాటలన్నీ “అధర్మమే”! రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యమంత్రి తో…

టీటీడీ బోర్డు రద్దు?

– జనవరి 3,4లో ప్రకటన? – జనవరి 14 లోగా కొత్త బోర్డు? – వైకుంఠదర్శనం వరకే ప్రస్తుత పాలకవర్గం – కొత్త చైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలన? – యాదవులకు చైర్మన్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయం? – ఇప్పటివరకూ బీసీకి టీటీడీ చైర్మన్‌ ఇవ్వని వైసీపీ – వైవి సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలు?…

Andhra Pradesh

విద్వేషాలు, విషాదాలు, విధ్వంసాల సంవత్సరంగా ఈ ఏడాది మిగిలిపోయింది

– రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం.. కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం -రాష్ట్రంలో అన్ని చోట్లా గంజాయి, డ్రగ్స్ సరఫరా – మూడున్నరేళ్లలో 21 వేలమంది యువత ఆత్మహత్యలు -సిలికా శాండ్ అమ్మకాల్లో సొంతవర్గం వారిని కూడా జగన్ రెడ్డి బ్యాచ్ వదల్లేదు – మెడమీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్న సిఎం…

జగన్ రెడ్డి.. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో

-తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముసుగు త‌న్ని తొంగునే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్ రెడ్డి – డెవలప్మెంట్ అంటే డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్మడమా? – ప్రజా సేవ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల్ని దోచుకోవ‌డ‌మా ఏ1 రెడ్డీ? – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముసుగు…

అసెంబ్లీ ఎలక్షన్లకు 14 నెలల ముందు జనం ఉనికిని గుర్తించిన చంద్రబాబు

ఎంపి విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు 14 నెలల ముందు ప్రజల ఉనికిని, ప్రజాస్వామ్యంలో వారి పాత్రను గుర్తించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరిగే ఏ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలిచినా అది ప్రజా నిర్ణయం లేదా తీర్పు అవుతుందని చదువుకున్నాం. ఇందులో జనం గెలుపు లేదా ఓటమి అనేది…