– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
లండన్ మందులు వాడే పిచ్చోడు జగన్ కళ్ళకి అందరూ పిచ్చోళ్ళ లానే కనిపిస్తారు. కుమార్తెని కాపాడుకోవడానికి పోరాడుతున్న మహిళ ఆరుద్రపై పిచ్చి ముద్ర వేయడం సైకో పాలనకి పరాకాష్ట. మాస్క్ అడిగిన దళిత మేధావి డాక్టర్ సుధాకర్ ని ఇలాగే పిచ్చోడిని చేసి చంపేశారు. సైకో సీఎం అధికార మదం దింపే రోజు దగ్గరలోనే ఉంది.