మావోయిస్టు లేఖల కలకలం…

వరంగల్: తెలంగాణ చత్తిస్ ఘడ్ సరిహద్దు ఏరియా వాజేడు మండలం ధర్మారం గ్రామ శివారులో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు…

అధికార పార్టీ కార్యకర్త అల్లి సూరిబాబు పోలీసులకు కోవర్ట్ గా వ్యవహరిస్తూ ,ఇసుక క్యారీ లో దొంగ పట్టాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాధిస్తున్నాడు అంటూ మావోల ఆగ్రహం…వ్యక్తం చేస్తూ ఇలాంటి వారికి ప్రజా కోర్ట్ లో గుణపాఠం తప్పదు-అంటూ కరపత్రాలు వదిలి వెళ్లారు.

Leave a Reply