Suryaa.co.in

**

Education Features

అన్నాళ్లు ఓ లెక్క.. ఆయనొచ్చాక ఓ లెక్క!

నీ లెక్క..నా లెక్క.. కలిపితే దేశం లెక్క.. అది పక్కా… ఆ లెక్కను ఖచ్చితంగా కట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన లెక్కల మాస్టారు.. మహలనోబిస్.. మానవ రూపంలోని గణిత సిలబస్..! అందరూ అ ఆ ఇ ఈలు ఎ బి సి డిలు దిద్దే వయసులో జీవితపు లెక్కలు తేల్చేశాడు ప్రశాంత్ చంద్ర…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: నారా లోకేశ్

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడిన ఘటనలో ఐదుగురు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతులకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంలో…

CM Jagan announces ex-gratia to kin of deceased in Sri Sathya Sai district accident

Chief Minister YS Jagan Mohan Reddy expressed deep shock over the auto accident in Sri Sathya Sai district on Thursday morning. He enquired the CMO about the details and announced ex gratia to the family members of the deceased. An…

పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం

– కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీసత్యసాయి జిల్లా, తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడడంతో ప్రమాదo జరిగింది….

Entertainment

రాగాలనంతాలు నీ వేయి రూపాలు..!

దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..! శంకరశాస్త్రి.. కచేరీ చేస్తూ వేదికపైనే తుది శ్వాస విడిచిన సంగీత స్రష్ట… కళాతపస్వి అద్భుత సృష్టి.. ఆ శంకరశాస్త్రి ఆవాహనై… నటన అవగాహనై… ఒక ఆవేశమై.. పరకాయప్రవేశమై.. నిజంగా ఉన్నాడేమో ఆ సంగీత కళానిధి.. అతడే సోమయాజులేమో.. శంకరాభరణం…

Business News

లాంచ్‌ అయిన Nokia G11 plus..

నోకియా నుంచి జీ సిరీస్‌లో భాగంగా.. జీ11 ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ అయింది. నోకియా జీ 11 తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..! నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది….

Telangana

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి..

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ట్విట్టర్లో డిహెచ్ వెల్లడించారు. కాగా దేశంలో కరోనా ఫోర్త్…

Sports Telangana

క్రేజీ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌..

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు భాగ్యనగరం వైపు దేశమంతా తిరిగి చూస్తోంది.ఇప్పుడు మరో క్రేజీ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌…

Andhra Pradesh

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మేళ తాళాలతో ,మంగళవాయిద్యాలతో ,కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి సారెను సమర్పించారు ఆలయ అర్చకులు. కనకదుర్గ నగర్ లోని గోశాల వద్దనుండి అమ్మవారికి సారె ను తీసుకువచ్చిన ఆలయ అర్చకులు…ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారె సమరపిస్తారు. అమ్మ…

English

Karimnagar woman Yadamma to cook for Modi

Usually five star hotel cooks will be selected to prepare food for Prime Minister. But a woman cook from Karimnagar district is going to cook food for Prime Minister Narendra Modi. BJP leaders selected Goolla Yadamma, an extraordinaire chef, to…