Suryaa.co.in

National

బీజేపీపై విషం కక్కడమే

– పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాలేదు – నియమ నిబంధనలు రూపొందించనే లేదు – ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు – కాంగ్రెస్ సరికొత్త కుట్ర – మోదీ కి దేశహితమే సర్వప్రథమం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి…

భాజపా పునర్విభన రాజకీయం!

భాజపా రాజకీయ క్రీడలో..పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు విలువ ఉండదు.. నిధులు రావు (పిపిఎన్) 2021 లో జనగణన చేయాలి. కరోనా కారణం అని చెప్పారు. మనం కూడా నమ్మేశాం. కరోనా పోయి కూడా ఐదేళ్ళు పూర్తి అయిననూ జనగణన వైపు ఆలోచన కూడా లేదు. అసలు కారణం వేరు- 2001 లో వాజ్‌పాయ్ హయాం…

సూది లేకుండానే.. షుగర్ పరీక్ష!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది. అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని వారు కొను గొన్నారు. ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని IISC శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. కణజాలంలో గ్లూకోజ్…

రాష్ట్రపతితో వద్దిరాజు భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావు తదితర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందు నిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర…

ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు

_ ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు ( వాసు) పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో రెండు, మూడు, మాక్సిమం ఐదు ముహూర్తాలు ఉంటాయి. కాని ఈ ఏప్రిల్ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవు. ఆ పెళ్లి ముహూర్తాల తేదీలు, సమయాలు, పండితుల సలహాలు తెలుసుకుందాం రండి. ఎవరింట్లో…

గ్రాండ్ వెల్ కం…సునీతా గారికి!

స్త్రీ- జాతి ఆణిముత్యం రోదసీలో ధీర వనిత అంతర్జాతీయ వ్యోమగామి విలియమ్స్ సునీత గారు అవనీ తలానికి నేడు రాక జగదేక ప్రజలు ఆమెకి పలుకుతున్నారు..సాదర స్వాగతం. చుక్కల తోటలో చక్కగా తిరిగి చందమామలోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం… తొమ్మిది నెలల క్రితం సునీత నాసా కేంద్రం నుంచి ఆకాశంలోకి పక్షి ఎగిరేను…

‘ఛావా’ సినిమా ..ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు తరలొచ్చారు!

‘ఛావా’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకి అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ ‘ఛావా’ సినిమా వచ్చిన తర్వాత ఈ…

దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

– అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు – టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులు – ఏడీఆర్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,861 మంది ఎమ్మెల్యేలపై…

స్టాలిన్ వితండవాదం

– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత రెండు నెలలుగా డీఎంకే పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని…

తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం

– హిందీ రూపీ ‘₹’సింబల్‌ తిరస్కరించిన స్టాలిన్ -వెంటనే బీజేపీ కౌంటర్ (వాసు) హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్నారనే విషయంపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ అక్షరంతో ఉన్న రూపీ సింబల్‌ను తరిస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కాపీల్లో రూపీ సింబల్‌కు బదులు తమిళంలో రూ…