Suryaa.co.in

National

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు ఫత్వా జారీ!

చెన్నై: టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. విజయ్ నటించిన…

బెంగాల్ అల్లర్ల వెనుక అమిత్‌షా

– సీఎం మమతాబెనర్జీ ఆరోపణ కోల్‌కత్తా: వక్ఫ్ చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను…

సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్

– కాంగ్రెస్‌కు ఎన్డీఏ ఝలక్ ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్లను ప్రస్తావించింది. అలాగే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబేతో సహా అనేక…

అమర్నాథ్ యాత్ర-2025కి రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఉత్తరాఖండ్ : జూలై 3 నుంచి ఆగష్టు 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ సైట్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, ఓటీపీ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్…

కార్మికులే నిజమైన వారియర్స్

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి – ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గనిని సందర్శించిన కేంద్ర మంత్రి – మైనింగ్ కార్యకలాపాలను వీక్షించిన కిషన్ రెడ్డి – కార్మికులు, మహిళా ఉద్యోగులకు సత్కారం – కార్మికులతో కలిసి భోజనం ఛత్తీస్‌గఢ్: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని అయిన గెవరా…

కూల్ డ్రింక్స్ కంపెనీల షర్బత్ జిహాద్

– వచ్చిన సొమ్ముతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయి – కూల్ డ్రింక్ కంపెనీలపై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు మార్కెట్లో కూల్ డ్రింక్ ల పేరుతో విషాన్ని అమ్ముతున్నారని, కూల్ డ్రింక్స్ కంపెనీలు షర్బత్ జిహాద్ కు పాల్పడుతున్నాయని యోగ గురువు రాందేవ్ బాబా ఆరోపించారు. ‘కూల్ డ్రింక్ తో మీ శరీరంలోకి విషం చేరడంతో…

ఉగ్రవాది తహవూర్ కు మార్క్స్‌మ్యాన్ వాహనం

– ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ అప్రమత్తం – వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు – అత్యున్నత స్థాయి భద్రత ముంబై: అమెరికా అప్పగించిన 26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు రాణాను పాలం…

త్వరలో శబరిమల సన్నిధానం నుండి పంబా వరకు రోప్‌వే

త్వరలో శబరిమల సన్నిధానం పంబా వరకు రోప్‌వే – 2.7 కి.మీ పొడవు – 40 నుండి 60 మీటర్ల ఎత్తు గల ఐదు స్తంభాలు పంబా కొండపైకి 4.5336 హెక్టార్ల అటవీ భూమి అవసరం పంబా నుండి శబరిమల సన్నిధానం వరకు రోప్‌వే త్వరలోనే రానుంది. గతంలో చెప్పినట్లే ఇది యాత్రికులకు కూడా ఉపయోగపడేలా…

భారత్ కు తహవూర్ రాణా అప్పగింత

26/11 ముంబయి ఉగ్రదాడి పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణా ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున విమానంలో భారత్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అమెరికాలో ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. దీంతో అధికారులు అతడిని భారత్ కు అప్పగించారు. ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైనట్లు సమాచారం….

ఛార్లెట్‌లో ఘనంగా టిడిపి ఎమ్మెల్యేల మీట్‌ అంట్‌ గ్రీట్‌

ఛార్లెట్‌ లో ‌ ఎన్నారై టీడిపి నాయకులు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ 43వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు. వర్కింగ్‌ డే అయినప్పటికీ దాదాపు రెండు…