ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో బుధవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి...
National
దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్...
మన రాజ్యాంగం సాధారణ ప్రజలను దోచుకునేలా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ మంత్రి పదవికి రాజీనామా...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆరోగ్య సమస్యలతో పాటు భుజం విరగడంతో బాధ...
మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది....
-మాజీ జడ్జీలు, అధికారుల బహిరంగ లేఖ నుపుర్ శర్మ తన నోటి దురుసుతో మహమ్మద్ ప్రవక్తను కించపరిచి, దేశాన్ని అస్థిరంగా మార్చారని.. ఈ...
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తిని రాసిస్తానంటూ...
ప్రముఖ సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ అంగడి అలియాస్ చంద్రశేఖర్ గురూజీ నిన్న దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో పట్టపగలు ఈ...
చెన్నైలో దారుణం జరిగింది. ఓటీపీ విషయంలో గొడవ ముదిరి ఓ టెక్కీ ప్రాణం పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే…. ఉమేంద్ర ఓ సాఫ్ట్ వేర్...
-ఆరోగ్య బీమాపై 18 శాతం.. వజ్రాలపై 1.5 శాతమే జీఎస్టీ.. ప్రధాని మోదీ ఎవరిపై ప్రేమ చూపుతున్నారో తెలిసిపోతోంది -ఒకే తక్కువ శ్లాబ్...