May 26, 2026

National

– అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక – 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం – ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక – 16న...
కరోనా బారిన పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాలపై వైద్య పరీక్షలు,...
-పాట్నాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల అరెస్ట్ పాట్నాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..కాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఉగ్ర‌వాదులు ప‌న్నిన కుట్ర‌ని చేధించారు...
-ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ -ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది -ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా...
అమరనాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో చిక్కుకుపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ...
-2023లో చేరుకుంటుందన్న ఐక్యరాజ్యసమితి నివేదిక -ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు -భారత్ లో జనాభా 141.2 కోట్లు -2050 నాటికి భారత్...
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి...
చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్‌ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్‌( ఒ.పన్నీర్‌ సెల్వం) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.అన్నాడీఎంకే...
73 లక్షల మందికి ఒకేసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతీ నెలా పెన్షనర్లకు పెన్షన్ విడుదల చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం...
-యాత్ర తాత్కాలికంగా నిలిపివేత -వరదల్లో 40 మందికి పైగా కొట్టుకుపోయినట్లు అధికారుల వెల్లడి -కొనసాగుతున్న సహాయక చర్యలు -నిన్న సాయంత్రం కుండపోత వర్షంతో...