ఉత్తరప్రదేశ్లో తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో...
National
నిన్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖాయమైంది. ఇప్పుడందరి దృష్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై పడింది....
హర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ...
అమరావతి, జూలై 19: భారత రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం రాష్ట్రంలో జరిగిన పోలింగ్ లో శాసన సభ్యులు వేసిన ఓట్లతో భద్రపర్చిన బ్యాలెట్...
త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును, ఏపీ బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ సీనియర్ నేత పురిఘళ్ల...
తిరువనంతపురం: దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో తొలి కేసు నమోదు కాగా.. తాజాగా కన్నూరు జిల్లాలో రెండో కేసు...
ఆక్రా: కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్లు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ధార్ జిల్లాలో వంతెనపై నుంచి నర్మదా నదిలో పడిపోయింది....
ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు....
భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఉదయం 10 గంటలకు...