పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. అనారోగ్యంతో ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణ ప్రసాద్ 58 సం.లు ను ఇంట్లోనే తగులబెట్టిన భార్య లలిత ఉదంతం బయటపడింది. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత నివాసముంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో...
పుష్ప సినిమాలో అల్లు అర్జున్..ఖాకీల కళ్లు గప్పి, ఎర్రచందనాన్ని తన తెలివితో తరలించే దృశ్యాలను పుష్ప సినిమాలో చూశాం. అల్లు అర్జున్ అంతటి వాడు ఎర్రచందనం స్మగ్లింగ్తో రవాణా చేస్తే, తాను క్యాబేజీతో గంజాయిని స్మగ్లింగ్ చేయలేనా అన్న ఆలోచన.. కొందరు మేధావులకు వచ్చిందట. దానితో క్యాబేజీ బస్తాల కింద గంజాయి ఉంచి, ఒడిస్సా...
- గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం
కొరడా ఝళిపించిన యోగి
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐపీఎస్ అధికారిపై గంటల వ్యవధిలోనే విచారణకు ఆదేశించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అనిరుధ్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి 20 లక్షలు లంచం తీసుకుంటుండగా వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు...
- సెక్షన్- 50 ఏం చెబుతుంది ?
అసలు ఏంటో తెలుసుకుందాం..
ఈడీతో మామూలుగా ఉండదు
Powers of Enforcement Directorate: CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్.. అసలు ఈడీ అధికారాలు ఏంటి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Powers of...
విజయవాడ నగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో స్టూడెంట్ల మధ్య గ్యాంగ్ వార్ లు కలకలం రేపాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్ వార్ స్థానికులను టెన్షన్ పెట్టింది.
గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు...
- 16 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు
బెంగళూరు నగరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి లీలా పవిత్ర (28) దారుణ హత్య కు గురైంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్ పరిధిలో...
గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం లో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఆస్తి పంపకం విషయంలో తండ్రి ఊరకుందు (48) ను ఆయన కుమారుడు వీరేష్ గొడ్డలితో నరికి చంపాడు. తాగుడుకు బానిసైన తండ్రి గ్రామ సమీపంలోని ఆలయంలో నిద్రిస్తున్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన నడిగడ్డలో చర్చనీయాంశమైంది....
-పరువు పోయిందని పగతో రగిలిన తండ్రి
-తాత ప్రశ్నించడంతో నిజం చెప్పిన తండ్రి
-నంద్యాలలో ఓ విషాదం
నంద్యాలలో దారుణం... కూతురి తలా మొండెం వేరు చేసి... నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో కూతురిని హత్య చేశాడు ఓ కిరాతక తండ్రి. కూతురు ప్రసన్న గొంతుకోసి చంపేశాడు. తల మొండెంను నల్లమల ఫారెస్ట్ లోని బొగడా...
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కిడ్నాప్ గ్యాంగ్ నానా బీభత్సం చేశారు. 100మంది ఒక్కసారి యువతి ఇంటిపై దాడి చేసి ఎత్తుకుపోయారు.అడ్డువచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. యువతిని పరహరిస్తున్న సమయంలో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వారిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు కిడ్నాప్ గ్యాంగ్.
యువతి...
- అతడి ఫోన్లో 49,900మంది యువతుల ఫొటోలు
- అంతర్జాతీయ వ్యభిచార ముఠా విచారణలో విస్తుపోయే వాస్తవాలు
హైదరాబాద్ : మహ్మద్ అదీమ్(31) అలియాస్ అర్నవ్, అభయ్, అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.. సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఇవి! భారీ నెట్వర్క్తో పెద్దఎత్తున వ్యభిచార...