మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్

బీఆర్‌ఎస్ హయాంలో కవిత అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా…

Read More

నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు!

– 25 లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్ టంగుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను…

Read More

భార్య కళ్ళ ఎదుట భర్త పాశవిక హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు…

Read More

కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌

బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్న కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు…

Read More

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్

– హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం – నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ (శివ శంకర్. చలువాది) ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీఐడీ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఐటీ కంపెనీల యజమానుల్ని కిడ్నాప్ చేసి…

Read More

హెచ్‌ఎండీఏలో బాలకృష్ణుడి అవినీతి లీలలు

– ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎండిఏ పెద్ద గద్ద – బీఆర్‌ఎస్ సర్కారులో బాలకృష్ణదే హవా – పాలకులతో చెట్టపట్టాల్ – వందకోట్ల సంపాదన ఎలా సాధ్యం? – ఒక అధికారి సంపాదనే వందకోట్లా? – మరి పెద్ద గద్దల సంపాదన ఎంతో? ఆయన హెచ్‌ఎండిఏలో ఒక కీలక అధికారి. బీఆర్‌ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట శిలాశాసనం. తాజాగా ఆయన ఇంటిపై తెలంగాణ ఏసీబీ జరిపిన దాడిలో, వందకోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడింది….

Read More

ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత  తన సోషల్ మీడియా ఖాతాలు…

Read More

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు…

Read More

కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

బిహార్‌ లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్‌ కోర్టు లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌ శర్మ సోదరుడి హత్య కేసులో చోటే సర్కార్‌ అనే వ్యక్తి అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ…

Read More

రైళ్లలో నకిలీ టీటీఈల గుట్టురట్టు.. తెనాలి కేంద్రంగా రైల్వేలో వసూళ్లపర్వం!

రైళ్లలో టీసీల పేరుతో కొందరు దొంగలు కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్‌లేని ప్రయాణికులే వీరి టార్గెట్‌. మెడలో నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్‌ కలెక్టర్‌లా మాట్లాడుతూ టికెట్‌ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ పెద్దమొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ కొన్ని రైళ్లలోనే ఈ రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ ప్రయాణికులను…

Read More