-‘మహా’ సంక్షోభంపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు మహారాష్ట్రలో తాజా రాజకీయాలపై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, నటి విజయశాంతి స్పందించారు. శివసేన అధినేత,...
National
– భాజపా పాలనపై ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆగ్రహం న్యూ ఢిల్లీ, : గత ఏనిమిదేళ్ళ ఎన్డీఏ పాలనా కాలంలో ప్రభుత్వ...
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐ...
కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఆమెకు ఇటీవల నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో...
రాహుల్ కామెంట్స్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు...
ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ యాత్రకు వెళ్లనున్నారు. మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్నారు. స్క్లోస్ ఎల్మావులో...
డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ఒక డాలర్ కు రూ.78.13...
-రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై శివసేన అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా నిర్వహిస్తున్న సివిల్...
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి యశ్వంత్...