Suryaa.co.in

National

మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో: మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థన స్థలాల్లో 55 డెసిబెల్స్‌ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ మతం లేదా మతపరమైన ప్రదేశాలల్లో లౌడ్‌ స్పీకర్ల అవసరం లేదని…

మా భార్యలు మందుతాగుతున్నారు.. మాన్పించండి!

– భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు – ఒడిషాలో ఇదో వైచిత్రి (వెంకటేశ్వర్లు) కోరాపుట్: మా ఇంటాయన తాగుబోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుందని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నారని,పురుష లోకం లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము…

ఉక్కు పరిశ్రమ రంగంలో స్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు

– పునరుద్ధరించిన ఎస్ఆర్టీఎంఐ వెబ్-పోర్టల్‌ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ – ఢిల్లీ వేదికగా ప్రోత్సాహకులకు ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఢిల్లీ: ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి…

హలాల్‌కు భిన్నంగా జట్కా..మల్హర్ సర్టిఫికేషన్‌

– జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికెట్‌ – మాంసంలో ఎక్కడా కల్తీ ఉండదు ముంబయి: ముస్లిం హలాల్ మాదిరిగా, మహారాష్ట్ర సర్కారు హిందువుల కోసం జట్కా అమలులోకి తీసుకువచ్చింది. మాంసం తినే హిందువులు మల్హర్ సర్టిఫికేషన్ ఉన్న దీనినే కొనుగోలు చేయాలని ప్రకటించింది. దీనితో ఇప్పటివరకూ హలాల్‌పై అసంతృప్తి ఉన్నప్పటికీ, విధిలేక హలాల్…

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య పై ఐటి దాడులు

– శ్రీ చైతన్య పై హైదరాబాద్, వియవాడ, ముంబై, పుణె, బెంగళూరులో ఏకకాలంలో ఐటి దాడులు – 20 బృందాలతో శ్రీచైతన్య విద్యాసంస్థలపై సోదాలు – ఫీజులు క్యాష్ రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు – వాటికి పన్నులు ఎగ్గొడుతున్నందుకే ఐటీ దాడులు హైదరాబాద్: అధిక ఆదాయం, విద్యార్ధుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే…

ఇకనుంచి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీలే

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో AC బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు…

మినీ అంగన్ వాడి టీచర్ల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం

– ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య హామీ – ప్రజా భవన్ కు భారీగా తరలి వచ్చిన మినీ అంగన్ వాడి టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న నాలుగు వేల మంది మినీ అంగన్ వాడి టీచర్ల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్…

ఒక వేశ్య గురించి సినిమా.. 5 ఆస్కార్ అవార్డులు

ఆస్కార్స్ 2025లో ‘అనోరా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీకి బెస్ట్ పిక్చర్తో సహా 5 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు యూఎస్ లో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’…

రామమందిరంపై దాడికి పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర

– ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్‌ అరెస్ట్‌ అయోధ్య రామమందిరం దాడికి ఉగ్రవాదులు స్కెచ్‌ గీశారు . రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ పన్నిన కుట్రను గుజరాత్‌ ఏటీఎస్‌,హర్యానా ఏటీఎస్‌ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేశారు. రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును…

మార్చిలో నిప్పుల కొలిమి

– 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు – గోధుమ, శనగ వంటి పంటలకు ముప్పు – రానున్న నెలల్లో దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ (వెంకట్) 1901 తర్వాత భారత దేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22…