Suryaa.co.in

Sports

Andhra Pradesh Sports

షేక్‌ జాఫ్రిన్‌కు స‌ర్కారీ కొలువు

విశ్వ క్రీడా య‌వనిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ట‌ను పెంచిన స్టార్ ష‌ట్ల‌ర్ కిడాంబి శ్రీకాంత్‌, డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చిన వారిద్ద‌రినీ జ‌గ‌న్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా వారి ప్ర‌తిభ‌ను జ‌గ‌న్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో…

International National Sports

క్రిస్ గేల్ ను కలిసిన విజయ్​ మాల్యా

భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన మాల్యా ఈ మధ్య విమానంలో సాధారణ క్లాస్ లో ప్రయాణం చేస్తున్న ఫొటో వైరల్ అయ్యింది. తాజాగా ఆయన ఓ స్టార్ క్రికెటర్ తో దిగిన ఫొటో నెట్ లో చక్కర్లు…

Sports

సచిన్‌ను గాయపరిచి పెవిలియన్‌కు పంపాలని అనుకున్నా:అక్తర్

టీమిండియా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలని అనుకున్నానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ సీక్రెట్‌ను వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలనే ఉద్దేశంతో పదేపదే అతడికి తగిలేలా బంతులు వేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటి కెప్టెన్ ఇంజమాముల్ హక్ మాత్రం నేరుగా వికెట్లకు బంతిని సంధించాలని పదేపదే చెప్పాడని, కానీ తాను…

Posted on **
Andhra Pradesh Sports

చండీఘర్ పై ఆంధ్రా కబడ్డీ జట్టు ఘన విజయం

-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో బాలికల జట్టు బోణి -40 – 28 స్కోర్ తో ఆంధ్రా పైచేయి హర్యానాలో ఈ నెల 3వ తేది నుండి 13వ తేది వరకు జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021-22 లో భాగంగా ఈ రోజు బాలికల కబడ్డీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ టీమ్ 40…

Posted on **
Sports

డూప్లెసిస్ సారథ్యం అలా కాదు: సెహ్వాగ్

-కోచ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లెసిస్ తో మార్పు వచ్చిందన్న సెహ్వాగ్ -జట్టులో ఒకటి రెండు మినహా పెద్దగా మార్పుల్లేవని వెల్లడి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించుకుంది. లక్నో జట్టుతో నేడు పోటీ పడనుంది. ఫైనల్ కు వెళ్లాలంటే లక్నో…

Posted on **
Sports

డ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు

కరోనా పరిస్థితులు నెమ్మదించడంతో క్రమంగా క్రీడా పోటీల నిర్వహణ ఊపందుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా అనేక టోర్నీలు నిలిచిపోవడం తెలిసిందే. మునుపటితో పోల్చితే ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రం కావడంతో క్రీడా కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇండోనేషియాలో ఆసియా కప్ హాకీ టోర్నీ షురూ అయింది. ఇవాళ జకార్తాలో జరిగిన…

Posted on **
Sports Telangana

ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ నిలిచింది.నిజామాబాద్‌కు చెందిన 25 ఏళ్ల నిఖత్ 52కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది.ఫైనల్‌లో జిత్పోంగ్ జుటామా(థాయ్‌లాండ్)ను ఓడించి కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకం గెలిచింది.భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ…

Posted on **
International National Sports

వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌ షిప్ విజేత మన భారతీయుడే

-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి…..

Posted on **
Sports

‘ట్రెండు’ల్కర్!

అద్భుతమైన ఆటతో.. చక్కని నడవడితో.. దేశప్రజలను ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్ అందుకే చెరిగిపోని కీర్తి బౌండరీలు దాటుకుంటూ వాళ్ళింటికి చేరిపోయింది..! ఎందరికో ఎన్నో విధాల స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి క్రికెట్ పాఠాలు నేర్పిన దిగ్గజం పాడ్స్, గ్లోవ్స్.. హెల్మెట్..వాటితో పాటు మాస్క్..సానిటైజర్… ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకనాడు తప్పించుకొలేకపోయాడు కరోనా కోరల నుంచి.. అది…

Sports

ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు

రాజస్థాన్ తో జరిగిన ఐ.పీ.ఎల్.మ్యాచ్ లో ముంబై తరుపున ఆడిన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.33 బంతుల్లో 3 పోర్లు,5 సిక్సర్లు తో 61 పరుగులు చేసిన ఈ ప్లేయర్ ముంబై ఇండియన్స్ తరుపున అత్యంత తక్కువ వయసులో (19 ఏళ్ల 145 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు….