Suryaa.co.in

Telangana

పశుసంవర్ధక పథకాలకు కేంద్రం ప్రశంసలు

– వివిధ రాష్ట్రాల మంత్రుల వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి రూపాలా, తలసాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బెష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా వివిధ రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ మంత్రులతో…

బీజేపీ కార్యకర్తలంతా యూనిఫాం వేసుకోని పోలీసులే!

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – మార్పు వచ్చేదాకా పాదయాత్ర కొనసాగిస్తా – 10వరోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి చేత 100 కేజీల కేక్ కట్ చేయించిన కార్యకర్తలు – రోడ్డు పక్కన గుడారాల్లోకి వెళ్లి పేదల సమస్యలు తెలుసుకున్న బండి – ఇల్లు లేదు…ఫించన్ రావడం లేదంటూ సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు…

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. మోదీకి పది వినతిపత్రాలను అందజేశారు. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని కోరారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాదు-నాగపూరు ఇండస్ట్రియల్…

పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట: తలసాని

చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డైరీ ఆధ్వర్యంలో…

ఊపర్ షేర్వానీ…అందర్ పరేషానీ.ఇది కేసీఆర్ తీరు

– గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండు – మోదీని కలిసేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తుండు – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ‘‘ టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపాలని కుట్ర చేస్తుండు. బీజేపీ టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు. ఎప్పుడైనా టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిందా? టీఆర్ఎస్ తో…

పంట నష్టం…సర్కార్ శూన్య హస్తం…

రైతు బంధు లేదు…గిట్టుబాటు ధర రాదు కౌలు రైతును ఆదుకునే నాథుడు లేడు మా పిల్లలకు ఉద్యోగాలు రావు పాదయాత్రలో బండి సంజయ్ కు వెతలు వినిపిస్తున్న అన్నదాతలు భయపడొద్దు….అండగా ఉంటూ పోరాడేందుకే యాత్ర చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్ 6వ రోజు పాదయాత్రలో భాగంగా దామరగిద్దె లో పొలాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు,…

బతుకమ్మ చీరెలు 17 రంగులు, 15 డిజైన్లు

-అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరెలు సిద్ధం -అక్టోబర్‌ 6లోగా పంపిణీ చేయాలని లక్ష్యం బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలకు చేరుకొంటున్నాయి. ఈసారి కూడా 18 ఏండ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. అక్టోబర్‌ 6లోగా ఈ…

వడివడిగా…జనం తోడుగా….

– 5వ రోజు కనకమామిడి నుండి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర – పొలాల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించిన సంజయ్ – రైతుల వెతలు…నిరుద్యోగుల తిప్పలు…కార్మికుల కష్టాలను కళ్లారా చూసిన బండి ‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి… ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు,…

50 వేల ఉద్యోగాల పోస్టులు భర్తీకి చర్యలు

రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాల పోస్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింద‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. . రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు, ఈ గ్రంథాలయం జాతీయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు ఎంతగానో…