దొంగ ఐడీలతో కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారా:లోకేశ్ ప్రశ్న

-టెన్త్ విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజి మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జూమ్ మీటింగ్

జూమ్‍లోకి వచ్చిన వల్లభనేని వంశీ, కొడాలి నాని.వంశీ ఆఫీసు నుంచి జూమ్‍లో లాగిన్ అయిన బాలిక.వైసీపీ ఎమ్మెల్యేలు జూమ్‍ సమావేశాలకు వచ్చారని నారా లోకేశ్‍కు చెప్పిన టీడీపీ నేతలు.వైసీపీ నేతలు ఉన్నా పర్లేదు -వాళ్ల ప్రభుత్వం ఎలా ఏడ్చిందో తెలుస్తుందన్న లోకేశ్.విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనం.దొంగ ఐడీలతో కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారా అని లోకేశ్ ప్రశ్న.వెంటనే జూమ్ నుంచి తప్పుకున్న వల్లభనేని వంశీ.

కార్తిక్ కృష్ణ విద్యార్థి పేరుతో జూమ్‍లో పాల్గొన్న కొడాలి నాని.జూమ్‍లో ఎవరు పాల్గొన్నా పర్లేదు.ప్రభుత్వ చేతకాని తనాన్ని ఎండగడతాం.ప్రభుత్వ వైఫల్యాలు వారు చూస్తున్నారన్న నారా లోకేశ్.ఈ సమావేశం పది పరీక్షలు రాసిన విద్యార్థులకు మాత్రమే.ఎప్పుడో పది, పద్దతి తప్పిన కుక్కలకు ఈ సమావేశం కాదంటూ నారా లోకేశ్ చురకులు.

Leave a Reply