Suryaa.co.in

Features

బ్రిటీషర్ల రూపంలో క్రైస్తవుల వల్లే నాశనం

ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవుల అరాచకాలు..
రెండు ప్రపంచ యుద్ధాలకి కారణం క్రైస్తవులు. క్రీస్తు ని చంపారనే కక్ష తో 60 లక్షల మంది యూదుల ని ఊచకోత కోసిన హిట్లర్ క్రైస్తవుడు.
హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులు ప్రయోగించి లక్షలాది నిర్భాగ్యులని పొట్టన పెట్టుకున్నది క్రైస్తవులు. ఆ అణుబాంబు లు ప్రయోగించిన మరుసటి రోజు, అమెరికా ఆధ్యక్షున్ని పొప్ ఆశీర్వదించాడు.
బైబిల్ ఒప్పుకోని కారణంగా అమెరికాలో పదికోట్ల మందిని చంపి, రెడ్ ఇండియన్స్ అనే జాతిని అందమైన మయా నాగరికత ని నామరూపాలు లేకుండా చేసింది క్రైస్తవులు.

గుర్రాలపై ఆయుధాలపై,దుస్తులపై సిలువ బొమ్మలు పెట్టుకుని, క్రూసేడ్స్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ ని నమ్మని అవిశ్వాసులని కోట్లాదిమందిని వేటాడి, వెంటాడి, నరికి చంపింది క్రైస్తవులు.
ఆఫ్రికా లో 18 కోట్ల మందిని బానిసలుగా పట్టుకెళ్ళి, వారికి తిండి నీళ్ళు సరిగా ఇవ్వక అందులో 90%మంది చనిపోతే, వారి శవాల్ని అట్లాంటిక్ మహాసముద్రం లో పడేసింది క్రైస్తవులు.
వ్యాపారం చేసుకుంటామని వచ్చి, 200 సంవత్సరాలు భరతమాత గుండెలపై కరాళ నృత్యం చేసింది క్రైస్తవులు. అల్లూరి సీతారామరాజు గుండెలపై కాల్చి చంపింది క్రైస్తవులు. భగత్ సింగ్ ని ఉరి కొయ్యలపై వేలాడదీసింది క్రైస్తవులు. స్వాతంత్య్ర వీరుల ని బలిగొని భారతీయ ఆడపడుచుల మాన,ప్రాణాలను హరించింది క్రైస్తవులు.

“రక్తపాతం సృష్టించకుండా క్రైస్తవం ఏ దేశంలో విస్తరించిందో చెప్పండని” శతాబ్దం కిందటే స్వామి వివేకానంద ప్రశ్నించాడు. ఇప్పుడు పావురాయి బొమ్మలు పెట్టుకున్నంత మాత్రాన చరిత్ర మాయమైపోతుందా..?
ఇప్పుడు- ఇవన్నీ చేసింది క్రైస్తవులే కానీ వాళ్లకి మాకు ఏంటి సంబంధం అంటే చెప్పు తీసుకుకొడతా. మరి శాస్త్రవేత్తలకి మీకు ఏంట్రా సంబంధం ? శాస్త్రవేత్తలకి బైబిల్ కి ఏంటి సంబంధం?
బైబిల్ కి వ్యతిరేకంగా చెప్తున్నారని శాస్త్రవేత్తలని సజీవ దహనం చేసిన ఘనచరిత్ర కూడా బైబిల్ పెద్దలకి ఉంది కదా. చర్చి పాలన లో ఉన్నంత కాలం, యూరప్ లో ఒక్క ఆవిష్కరణ కూడా సాధ్యం కాలేదు..’చీకటి యుగం’ అని చిన్నప్పుడు పాఠంలో చదివింది మర్చిపోయారా..? బైబిల్ సైన్సు కి వ్యతిరేకం కనుక స్కూల్స్ లో భోదించకూడదు అని అమెరికా సుప్రీంకోర్ట్ 1968 లో బైబిల్ను నిషేధించిన విషయం తెలియదా..? శాస్త్రవేత్తలకి, బైబిల్ కి ఎలాంటి సంబంధం లేదు..కాని పైన చెప్పిన మారణహోమాల వెనుక బైబిల్ తో ముడిపడిన అంశాలు ఉన్నాయి.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే..?
ప్రపంచానికి ఎయిడ్స్ ని కానుకగా ఇచ్చింది కూడా క్రైస్తవులే..
క్రైస్తవ సన్యాసినుల అసహజ వికృత కామక్రీడ ల వల్ల ఎయిడ్స్ మానవజాతి కి బహుమతి గా వచ్చింది.

“క్రైస్తవ” రాజ్యాల దండ యాత్రలు
వీళ్లకి బుద్ధి వంకర అని చెప్పొచ్చు. ఉదాహరణకి , యూరోప్ నుంచి భారతం లోకి రోడ్డు మార్గం ఉండగా, భారత్ లో కి ప్రవేశించడానికి సముద్ర మార్గం ఎంచుకున్నారు. పోనీ అదీ సరైన మార్గంలో వచ్చారా అంటే
british-rajఅదీ లేదు. ముందు అమెరికా వెస్ట్ ఇండీస్ కి వెళ్లి , ఎటు పోవాలో అర్ధం కాక , ఆఫ్రికా ఖండం మార్గం లో కి వచ్చి ఎట్టకేలకు కేరళ రాష్ట్రం చేరుకున్నరు.
అప్పటికే తురకల దాడిలో దెబ్బ తిన్నా కూడా చెక్కు చెదరని హిందూ జీవన విధానం, లెక్క లేనటువంటి పశుసంపద ధనసంపద ఆహార సంపదని చూసి కన్ను పడింది.
మొదట_పోర్చుగీస్,తరువాత డచ్, ప్రెంచ్…తరువాత క్రైస్తవ బ్రిటిష్ దేశస్థులు దాడులు చేయడం మొదలు పెట్టారు.దోచుకున్నారు దోచుకున్నారు దోచుకున్నారు…ఎంత దోచుకున్న కూడా సంపద పుట్టుకు వస్తూనే ఉంది.

వీళ్ళు కూడా దీనికి కారణం వెతకడం మొదలు పెట్టారు… వేలల్లో ఉండే కొంత మంది మేధావులు, భారత దేశం మొత్తం తిరిగి తిరిగి ఒక అంచనాకి వచ్చారు. అదే భారతీయ వ్యవస్థ లో బలంగా నాటుకు పోయిన హిందూ వేదసంపద ,హిందూ జీవనసాంప్రదాయాలు. వీటిని నాశనం చేస్తే అఖండ భారత దేశాన్ని ముక్కలు చేయొచ్చు అని నిర్ణయించారు.

మేకాలే అనే ఒక క్రైస్తవ బృందంతో వేదాలలో సారాన్ని ఇంగ్లీష్ లోకి తప్పుడు అర్థాలతో అనువదించారు… కారణం ఏంటి అంటే ఒక్కటే. వేదాలలో హిందూ గ్రంధాలలో హిందూ వ్యవస్థను తప్పు బట్టితే , అతి సులువుగా మతం మార్చొచ్చు , భారత దేశాన్ని ముక్కలు చెయ్యొచ్చు… ముందు ముస్లింలు, బుద్ధిస్టులు, ఎక్కువ ఉండే ప్రాంతాలను వేరు చెయ్యాలి అని…

ముందు గాంధార నగరాన్ని 1842 లో ఆఫ్ఘనిస్థాన్ అనే పేరుతో మొదటి ముక్క చేశారు.తరువాత బౌద్ధ సాంప్రదాయాన్ని వేరుగా చూపించి , బౌధాన్ని మతం గా చూపించి, శ్రీలంకను 1858వ సంవత్సరంలో 2వ ముక్క చేశారు. 1904, 1914 లో నేపాల్ , టిబెట్ ని భారత్ నుంచి వేరు చేశారు.వెంటనే ఈశాన్య భారత వ్యాపార కేంద్రం ఐన బర్మా ని, బౌద్ధ మతం అనే పేరుతో 1937 లో ముక్కలు చేశారు. ఇంక అందరికి తెలిసిన బెంగాల్ నగరాన్ని ముక్కలు చేసి.. బంగ్లాదేశ్ , సింధ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ పేరుతో ఇస్లాం దేశం అని 1947 లో అఖండ భారతం నుంచి విడగొట్టారు…

convertionsమత మార్పిడులకు ముఖ్య భూమిక పోషించిన వక్రీకరించిన వేదాలు గ్రంధాలు. ఇది విజయం సాధించడానికి కేవలం క్రైస్తవ మత మూర్ఖుల వల్లనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు…ఆ సబ్జెక్టు గురించి చాలా చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన అఖండ భారత ముక్కలు అన్ని కూడా మత ప్రాతిపదికన విడగొట్టినవే…
ఇప్పుడు కాశ్మీర్ లో జరిగే గొడవ కూడా అటువంటిదే. కాశ్మీర్ లో మిగిలిన కాశ్మీరీ పండిట్ల ఊచకోత కోసి , వారి సంఖ్యను తగ్గించి మొత్తం ముస్లిం ప్రదేశం గా చూపించి, పాకిస్థాన్ లో కలపడమో లేక ప్రత్యేక ముస్లిం దేశం గా మార్చే ప్లాన్ లో భాగమే అని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇప్పుడు ఇదే గోల కేరళ, బెంగాల్, అస్సాం, బీహార్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, వంటి రాష్ట్రంలో కూడా జరుగుతుంది. క్రైస్తువులు వ్యాపార మనస్తత్వం కలవారు. వారికి వ్యాపార ధ్యాస తప్ప ఏమీ ఉండదు. వ్యాపారం కోసం వావి వరసలు కూడా పట్టించుకోరు. వీరి వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ముక్కల ఐపోయిన భారతం లో ప్రవేశ పెట్టి, మిగిలిన జాతి సంపదను కూడా దోచుకు వెళ్లాడానికే. దానికోసం ముందు పెట్టుబడి పెట్టాలి. భారత దేశంలో ఉన్న కొంతమంది స్వార్థపరులని ఎంచుకుని ఎన్ జి ఓ ల పేర్లతో మన దగరనుండి దోచుకున్న ధనంతో దొంగ సంస్థలు నెలకొల్పి, వారికి డబ్బుని విచ్చల విడిగా వెదజల్లుతున్నాయి. ఆ డబ్బుతో మత మార్పిడీలు నిరంతరాయంగా నడిపిస్తున్నారు. అందులో మొదటిగా చెప్పుకుంటే కల్వరి టెంపుల్ ముందు వరుసలో ఉంటుంది.

కొన్ని వందల కోట్లు చేతులు మారి జనాలను మభ్య పెట్టి , వక్రీకరించిన గ్రంధాలను ఆధారాలుగా చూపించి మత మార్పిడి చేస్తున్నారు. వారి మత మార్పిడిలో బాగం గానే భారత మాత ని కేవలం ఒక మట్టి గడ్డ లాగా బోధిస్తూ, కాశ్మీర్ , అస్సాం , కేరళ ముక్కలు చేయమని కోరుతున్నారు… క్రైస్తవ దేశాల్లో ఏమో వారి మాతృ భూమి ని మదర్ లాండ్ , మదర్ ల్యాండ్ ఈస్ గాడ్ అని చెప్పుకొచ్చే ఈ మూర్ఖులు .. మన దేశంలో మాత్రం “భారత్ మాత కి జై “అని అనవద్దు అని బోధిస్తారు…

దీనిలో మర్మము ఏంటి అని ఆలోచిస్తే.. భారతను కేవలం ఒక మట్టి గడ్డ లాగ చూపించి ముక్కలు చేయడమే అని మట్టిలో నీరు ఇంకిన అంత సులువుగా చెప్పొచ్చు. ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్ లలో జరిగే మారణ కాండ దీనికి సాక్ష్యం. అక్కడ మాటు వేసిన క్రైస్తవ సంస్థలు ఈ ప్రదేశాలను ప్రత్యేక దేశాలుగా మార్చేందుకు వేసిన ప్రణాళిక లో భాగమే అది. వీరికి పనికి రాని కమ్యూనిస్ట్ సిద్ధాంతులు తోడుగా ఉన్నారు. (ప్రస్తుతం అక్కడ BJP రావడంతో పరిస్థితులు చల్లబడ్డాయి)

కాదు! నేను చెప్పింది తప్పు అంటే , మరి అఖండ భారతం ఎందుకు ముక్కలు గా ఉంది. చరిత్రలో పతనం ఐన రాజ్యాలు ఇంకా వాటి స్థానం లో ఎందుకు ఉన్నాయి.?
ఏది ఏమైనా సరే , చరిత్ర ను సరిగ్గా అర్దం చేసుకుంటే , జరిగిన జరుగుతున్న సంఘటనలు అన్యాయాలు చూస్తే ”క్రైస్తవ ,ఇస్లాం మత మార్పిడీలు” కేవలం మిగిలిన భారత్ ను ముక్కలు చెయ్యాలి… మిగిలిన సంపదను సమానం గా పంచుకోవాలి…
దీనికి ఉదాహరణ ముక్కలు చెక్కలు ఐపోయిన ఆఫ్రికా ఖండం. ముందు తురకలు తరువాత సిలువలు కలిసి కొండచిలువ లాగ మొత్తం సంపదను ,జాతులను, జాతి సంస్కృతిని అమాంతం మిoగేసాయి.

మతం మారడం అంటే భారత మాతకు ద్రోహం చేయడమే..!!
మతం మారడం అంటే దేశ ద్రోహం చెయ్యడమే…!!
మతం మారడం అంటే అమ్మను అమ్ముకోవడమే..!!

-పెంజర్ల మహేందర్ రెడ్డి,
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు,
 9666606695.

LEAVE A RESPONSE