ముస్లింలు మనల్ని చంపడానికి వస్తే, చావును ఆహ్వానించాలి .. ఎదురుతిరగొద్దు- మహాత్మా గాంధీ
గాంధీ ఏ విధంగా నా హైందవ జాతికి ఆదర్శం?
నా దేశానికి, నా ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని కిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలిపి, ఆ ఉద్యమం ముసుగులో వేలాది హిందువుల మరణాలకు కారణమైనందుకు మహాత్ముడు అనాలా?
ముస్లింలు ఇస్లాం రాజ్య స్థాపన లో… హిందువుల గొంతులను కోసిన హిందువులు వారిని వ్యతిరేకించకూడదు, ముస్లిముల కు సహకరించండి అన్న వ్యక్తిని నేను జాతిపిత అనాలా?
అఖండ భారత్ గా ఒక వేగం వెలుపల వెలగాల్సిన నా దేశాన్ని ఖండ ఖండాలుగా చేసినందుకా ? పాక్ నుంచి కట్టు బట్టలతో వచ్చి మసీదులలో తల దాచుకున్న నా వ్యక్తులని బలవంతముగా వారిని ఖాళీ చేయమని దీక్ష చేసినందుకా ఆయన మహాత్ముడు ?
భగత్ సింగ్ లాంటి ఎందరో భారత మాత ముద్దు బిడ్డల్ని ఉరి తీయకుండా అపగలిగే శక్తి ఉన్నప్పటికీ, వాళ్ళ ఊరికి పరోక్షంగా వాళ్ళ మరణానికి కారణం అయినవాడు శాంతి దూతనా ?
తన పనికిమాలిన అహింస సిద్ధాంతాన్ని దేశ ప్రజల మీద రుద్ది, అనేక మంది భారతీయులను నపుంసకులుగా చేశారు. క్షాత్ర ధర్మాన్ని నాశనం చేసిన గాంధీ నా దృష్టిలో ఎప్పటికి బ్రిటిషు వారికి అమ్ముడు పోయిన ఓ దేశం, జాతి ద్రోహి.
తన అతి పనికిమాలిన అహింస సిద్ధాంతంతో లక్షలాది హిందువుల ప్రాణాలను బలిగొన్న అతను, మనకు మహాత్ముడు ఎలా అవుతాడు ? కాదు .. అతనొక సామూహిక నరహంతకుడు అనచ్చు గాక .. అంటున్న హైందవ్ గాడ్సే.
గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు?
నవంబర్ 15 నాథూరాం గాడ్సే ఉరి తీయబడిన రోజున, గాంధీజీని ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో ఆనాటి పరిస్థితులేమిటో కోర్టుకు స్వదస్తూరితో ఇచ్చిన వాంగ్మూలానికి అనువాదము. సేకరణ: చింత రాజశేఖర రావు.
“నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935 న సావర్కర్ కి రాసిన ఉత్తరంలో విధితమౌతుంది. నేడు కూడా నావి అవే అభిప్రాయాలు. గాంధీజీతో నాకు శతృత్వం
లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటారు. నా మనసులో దేశ భక్తి తప్ప ఏమీ లేదు అని చెప్పగలను.విభజన తరువాత ఏర్పడిన తీవ్ర భయానక పరిస్థితులు, కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను. హత్య చేసిన తరువాత నా పై ప్రజలకి తీవ్రమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసుకోండి.
సమాజంలో నాకు ఉన్న గౌరవం అంత తుడిచిపెట్టుకుపోతుంది, వార్తాపత్రికలు నన్ను ధారుణంగాగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు, ఐతే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా వాళ్ళు దిగజారి పోతారని ఊహించలేదు. వార్తాపత్రికలు ఎప్పుడూ నిస్పక్షపాతంగా రాయలేదు.
వారు ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి, దేశ శ్రేయస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశ నాయకులు దేశ విభజన మరియు పాకిస్తాన్ ఏర్పాటు స్వీకరించే వారు కాదు. వార్తాపత్రికలు నాయకుల పొరపాట్లను కప్పు పుచ్చేవి. దాని వలన దేశ విభజన సులువు ఐపోంది. ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసు చలించనివ్వలేదు.
పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొంతమంది వాదిస్తారు. నేను ఆ వాదనని అంగీకరించాను. లీడర్లు తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకి తెచ్చారు. గాంధేయ వాదులు తమ శక్తి తో స్వతంత్రం తెచ్చాము అంటారు.అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి ‘పాకిస్తాన్ ఏర్పాటు’ ప్రతిపాదనను తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు ? నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం. ముందు వారి చెప్పినదాన్ని వ్యతిరేకించాలి. తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకి చూపిస్తుంది. ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి.
ఇలాగే పాకిస్తాన్ రూపురేఖలు అంగీకరించారు. 15 ఆగస్టు 1947 కపటపూర్వకముగా పాకిస్తాన్ ని అంగీకరించారు. పంజాబ్ బెంగాల్ మరియు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువుల గురించి ఎవరు ఆలోచించలేదు. దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెరలేపారు. పాకిస్తాన్ ని వ్యతిరేకించిన వారందరిని మత మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు.
జిన్నామాటలు విని మతం కారణంగా ఏర్పడిన దేశాన్ని మాత్రమే స్వీకరించారు. ఈ పరిణామం వలన చాలా కలత చెందాను. పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది.
పాకిస్తాన్ లోని కోట్లాది హిందువులని వారి భద్రతను నీళ్ళు వదిలి, వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు. అలా అక్కడి హిందువులు ముస్లింల బంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు.
నాకు ఇవి గుర్తుకు వచ్చినప్పుడు నా రక్తం ఉడుకుతుంది. ప్రతినిత్యం అక్కడ వేలాది హిందువుల హత్యలు జరిగేవి. 15000 సిక్కులని తూటాలతో కాల్చి చంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రాలను చేసి నగ్నంగా ఊరేగించారు. వారిని పశువులు అమ్మినట్టు సంతలో అమ్మేవారు. ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్ళు వదిలి మతం మానం రక్షించుకోడానికి పారిపోవలసి వచ్చింది.వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్లు పొడవు ఉంది. దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. సరి కదా వచ్చే వారికి ఆకాశమార్గం ద్వారా ఆహారం వెదచల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది.ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి విన్నపం చేసినా లేదా మీరు అత్యాచారాలు కొనసాగిస్తే, ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకు భంగం కలగవచ్చు అని బెదిరించిన ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు.
భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనుసైగల మీద నడిచేది. పూర్తి భిన్నమైన వైఖరి తో ఉండే వారు గాంధీజీ. పాకిస్తాన్ అనుమతి ఉన్న హిందువుల అత్యాచారాల పై వాస్తవాలు రాసిన పత్రికలని, హిందూ-ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్రవేసేవారు.వారి పై చట్టపరమైన అపరాధాలు నమోదు చేసేవారు. వాటి పై ప్రెస్ ఎమర్జెన్సీ ఆక్ట్ సమయ చర్యలు తీసుకునేవారు. నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి. (ఆ రోజుల్లో) 16000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటి 900 చర్యలు తీసుకోవటానికి మొరార్జీ దేశాయ్ అన్నారు. ఇంతే కాదు ప్రెస్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు. హిందువులపై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్న, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకి వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూశాక ఇక శాంతియుతంగా గాంధీగారిని ఒప్పించగలనని ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్ లో ముస్లిం చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ. సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు.
చరిత్రలో ఎన్నడు హిందువులు ఇంతటి ఊచకోతకి గురికాలేదు. పరిశీలించవలసిన ముఖ్య విషయం గురించి ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయంలో, గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలను ఎన్నడూ గౌరవించలేదు.అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఏది వినడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు.ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో, అప్పటివరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది ఐపోంది. అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతలకంటే, పక్షపాత ధోరణి తో పాకిస్తాన్ ని వెనకేసుకుని వచ్చేవారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక శరతులతో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు.ఆ షరతులు, పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీ లో మసీదులలో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయడం. ఈ షరతులు నిరాహారదీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ సంఘటన జరిగిన రోజున ఢిల్లీలో ఉన్నాను. అవి చలికాలం రోజులు భారీ వర్షం పడుతుంది.
పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ వారు కట్టు బట్టలతో వచ్చిన నిలువ నీడ లేదు ఐనా ఆ వర్షం లో తీవ్రమైన చలిలో పసిపిల్లలతో సహా మసీదులు ఖాళీ చేయబడ్డాయి. గాంధీ తన నిరాహారదీక్ష ద్వారా మంకుపట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు.వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నాలు చేయలేదు. వారిలో కొంతమంది గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి తమకి ఆశ్రయం కల్పించమని కోరినా గాంధీ మనసు చలించలేదు. ఎంతటి కఠోరమైన వ్యక్తి మనసు ఐన, ఇది చూస్తే మనసు కరిగిపోతుంది.ఇది కళ్ళారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకావికలం అయిపోయింది. ఈ శరణార్ధులు విలాసాల కోసం మసీదులలో ఉంటున్నారా? నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థితి అనిపించింది.
విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవ పై పై గాంధికి పూర్తి అవగాహన ఉంది. అదే సమయంలో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి అవసరం ఒక్క గురుద్వారా ద్వారా సురక్షితంగా లేదు. తమ తమ ప్రార్ధన స్థలాలను ఎలా అపవిత్రం చేశారో వచ్చిన శరణార్ధులు కళ్ళారా చూశారు. ఢిల్లీ కి వచ్చిన శరణార్ధలకి నిలువ నీడ లేనపుడు వ్యర్ధంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పు ఏమిటి? ఈ పరిస్థితులని కల్పించినది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు?మానవతా దృక్పధం తో కూడా, నిరుపయోగం గా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా? మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు. గడ్డకట్టే చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికోసం.
పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకి అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు? దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తెలుస్తుంది. తన నిరాహార దీక్ష విరమించడానికి, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒక వేళ శరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఖాతరు చేయరని, ఆయన చనిపోయిన వెంట్రుకంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోతుంది.గాంధీ దీక్ష జిన్నాపై ఎలాంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా తెలుసుకోండి.(ఆఖరికి గాంధీ అ స్తికలు భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపిన వారి కోసం, పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంఛిన పాకిస్తాన్ మాత్రమే, సింధునది లో కలపడానికి ఎంత ప్రాధాన్యతనిచ్చింది అంగీకరించలేదు)
ఇక పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం విషయానికి వద్దాం. సర్దార్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ఏ ప్రభుత్వాన్ని ఐన వారి నిర్ణయం మార్చుకోమనడం చాలా కష్టం. కానీ భారత ప్రభుత్వం మాత్రమే కాశ్మీర్ ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు, పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్ని నిరాహార దీక్ష వలన మార్చుకోవలసి వచ్చింది.
పాకిస్తాన్ కాశ్మీర్ పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని, ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం. ఆ భూభాగం భారత ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఐతే కేవలం ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకు పట్టు పట్టి, బ్లాక్ మైల్ చేసినందువల్ల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.అపుడు నాకు అనిపించింది. గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు దేశ ప్రజల మనోభావాలకి విలువలేదు. జడ్జి గారు తీర్పులో ఇలా రాశారు. బొంబాయికి చెందిన జాతీయ గార్డియన్ పత్రిక 17 జనవరి 1947 న ఇలా రాసింది.
“భారత దేశాన్ని ఘోరంగా వంచించిన నెహ్రూ ప్రభుత్వం. పాకిస్తాన్ విధ్వంసం ద్వారా సహించలేనిది గాంధీజీ నిరాహారదీక్ష వల్ల సాధించబడింది”.
దేశ ప్రజల కిరాతకంగా హతమార్చిన దేశానికి ఎదురు డబ్బులు ఇచ్చే కిరాతక చర్య మేము సమర్ధించలేము అని జడ్జి వ్యాఖ్య.
ముస్లింలు స్వాతంత్రానికి విరుద్ధంగా ఉన్నారు. ఐనా గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు. ఆయన్ని ఆపే శక్తి దేశంలో లేక పోయింది.
ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లిం అత్యాచారాల నుండి కాపాడటానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది. గాంధీని అంతమొందించడం మినహా మార్గం లేదు.గాంధీని ‘రాష్ట్రపిత’ అంటారు. కానీ
అతని తండ్రి పాత్ర పోషించడంలో దారుణంగా విఫలం అయ్యారు. దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు. ఆయన మనస్పూర్తిగా విభజన కి వ్యతిరేకంగా నిలబడినట్లైతే ముస్లిం లీగ్ అన్నారు బ్రిటిష్ వారు చెప్పిన తలొగ్గక మరో మార్గం లేదు.దేశంలో చాలా శాతం విభజనకి వ్యతిరేకం ఐనా గాంధీ మాత్రమే ఈ దేశాన్ని మోసం చేశారు.అలా ఆయన పాకిస్తాన్ కి జన్మనిచ్చిన రాష్ట్రపిత అవుతారు. వాడ యుగాలుగా ఉన్న భారత్ కి కాదు. ఆ విధంగా రాష్ట్ర పిత అని పిలిపించుకుంటూ, నా భారత్ ని ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయడం ఈ దేశ పుత్రుడిగా నా కర్తవ్యం గా భావించి గాంధీ హత్యకి పూనుకున్నాను.
నాధురాం గాడ్సే మరణ వాంగ్మూలం టెక్స్ట్ అందుబాటులో ఉన్నప్పుడు, ఎవరూ ఎందుకు రిఫరెన్స్ ఇవ్వలేదని నాకు అర్థం కాలేదు. గాంధీకి ఉన్న అతి పెద్ద తప్పు ఏమిటంటే, అతను అహింస యొక్క పరిమితులను అభినందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. శాంతిభద్రతలు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పనిచేస్తాయి. దేశాలకు వర్తింపజేసినప్పుడు ఇది చాలా అసమర్థమైనది. ప్రతి-ఉత్పాదకత మరియు విధ్వంసకరం మరియు విలువ వ్యవస్థ భిన్నంగా పనిచేసే వ్యక్తులపై అంటే వారు అలాంటి నైతిక విలువలను మెచ్చుకోలేరు.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వాటితో సూర్య వెబ్సైట్కు సంబంధం లేదు.