దళిత బంధుతో కొత్త వెలుగులు

పేద దళితుల్లో కొత్త జీవితాలు ప్రసాదించేందుకు దేశంలోనే తోలి సారిగా దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో దళిత బంధు పధకం అమలును పద్మారావు గౌడ్ శనివారం mla క్యాంప్ కార్యాలయంలో అడ్డగుట్ట డివిజన్ కి చెందిన అమర్ బంసోడే కి దళిత బంధు పధకం ద్వారా అశోక్ లేయలాండ్ వాహనాన్ని లబ్ది దారునికి అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply