వైఎస్ఆర్సిపిలోకి నున్న

కాకినాడ టిడిపి మాజీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు సోమవారం వైయస్సార్ సిపి పార్టీ లోకి చేరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొరబాబు కు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ వంగా గీత సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని దొరబాబు పేర్కొన్నారు.

Leave a Reply