Suryaa.co.in

Andhra Pradesh

పంచాయితీల నిధుల దొంగ జగన్ రెడ్డి!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు చెబుతూ 2017లో నల్లజర్ల ప్రజలు ఏర్పాటు చేసిన శిలాఫలకం. గత ప్రభుత్వ హయాంలో నూరుశాతం సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పింఛన్లు, ఆహార భద్రత, ఎల్ఇడి వీధి దీపాలు, గ్యాస్ సిలెండర్లు అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దాం. రాష్ట్రప్రభుత్వం నుంచి మేం అదనపు నిధులిచ్చి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే, పంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన 14,15 కమిషన్ ఫైనాన్స్ నిధులు 9వేల కోట్లు దొంగిలించాడు గజదొంగ జగన్ రెడ్డి.

 

LEAVE A RESPONSE