Suryaa.co.in

Andhra Pradesh Crime News

‘పుష్ప’ సీన్ రిపీట్…

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

LEAVE A RESPONSE