Suryaa.co.in

Telangana

డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

సికింద్రాబాద్ : సితాఫలమండీ లోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు క్యాంపు కార్యాలయంలో స్వామీ వివేకానంద జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ లతో పాటు అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామీ వివేకానంద ఆదర్శాలు నిరంతరం అనుసరణీయమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE