ఛలో విజయవాడ కిరాయికి వెళ్తే చర్యలు తీసుకుంటాం

టాక్సీ వాహనదారులకు నాగాయలంక ఎస్ఐ హెచ్చరిక.
నాగాయలంక లో టాక్సీ వాహనదారులకు స్థానిక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాసు బుధవారం ఉదయం కౌన్సిలింగ్ అవగాహన నిర్వహించారు. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన జరిపారు. నిబంధనలు అమలు ఉన్నందున ఉల్లంఘించి ఉద్యోగులను తీసుకు వెళ్లరాదని.. ఎస్పీ ఆదేశాలు మేరకు నిబంధనలు అమలు జరుగుతాయని పేర్కొన్నారు.

Leave a Reply