Telangana

కొండంత ధైర్యం ఇచ్చిన మంత్రి సురేఖ
మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌కు ‘కేకే’సిన కేశవరావు!

AP

Editorial

ఢిల్లీ ఆదేశిస్తేనే ఈ‘సీరియస్’ అవుతుందా?
కేసీఆర్‌కు ఝలక్
అమ్మా.. కొడుకు.. ఒక కూతురు!
వర్మ..మాకేమిటీ ఖర్మ?

News Collection

All
fashion
sports

ధర్మ సందేహం!

వై.యస్.వివేకానందరెడ్డి హత్య, ఎవరు చేశారో!ప్రజలకు – దేవుడికి తెలుసని, హత్య చేసిన వ్యక్తి…

Poll

Trending News

క్రికెట్‌ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు 01
02
ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా?లేకా అధ్వానపు క్రికెట్ అసోసియేష నా?
03
కోహ్లీ అర్ధ ‘సెంచరీ’ల తుపాన్‌
04
20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన
05
కోహ్లీ 13 వేల ర‌న్స్ రికార్డు క‌మ్ సెంచ‌రీ
06
తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్

కొండంత ధైర్యం ఇచ్చిన మంత్రి సురేఖ

– కాకతీయ రుద్రమదేవి తెగువ, ధైర్యాన్ని కొండా సురేఖలో చూస్తున్నామని ప్రజల ప్రశంసలు – వరంగల్ పోచమ్మ మైదాన్ అగ్ని ప్రమాద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి కొండా సురేఖ వరంగల్ పోచమ్మ మైదాన్ లోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాద సహాయక చర్యలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన…

Read More

ధర్మ సందేహం!

వై.యస్.వివేకానందరెడ్డి హత్య, ఎవరు చేశారో!ప్రజలకు – దేవుడికి తెలుసని, హత్య చేసిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో! సిబిఐ విచారణ ఎందుకు ముగింపుకు రావడం లేదో! హంతకులకు ఎందుకు శిక్షపడలేదో! తన వ్యాఖ్యల ద్వారా సిబిఐ మరియు న్యాయ వ్యవస్థల విశ్వసనీయత పట్ల ముఖ్యమంత్రి సందేహాన్ని వ్యక్తం చేసినట్లులేదా! కృత్రిమ మేధస్సుతో ఆఫీసుల్లో, ఇళ్ళల్లో పనిచేసే రోబోలను తయారు చేసింది ఆధునిక మానవుడే. అలాగే, దోపిడీని – నేరాలను…

Read More

31లోగా అప్‌డేట్ పూర్తి చేయండి

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి.

Read More

ఏప్రిల్‌ 2న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప…

Read More

రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

కాంగ్రెస్‌కు భారీ షాక్‌ ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ గురువారం (మార్చి 29) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే…

Read More

రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం గడియారాలు

– ప్రస్తుతం అమెరికా నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, ఇస్రో గతేడాది రూబీడియం క్లాక్‌ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌లో తొలిసారిగా ఉపయోగించారు.

Read More

చేతులు కలిపిన అంబానీ- అదానీ

భారత వ్యాపారరంగ దిగ్గజాలైన అంబానీ, అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీకి చెందిన మహాన్ ఎనర్జైన్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ప్రాజెక్టులో 26శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది. అందులోని 500 మెగావాట్ల విద్యుత్‌ను తమ అవసరాలకు వినియోగించుకోనుంది. వ్యాపారాల్లో పోటాపోటీగా ఉండే దిగ్గజ సంస్థలు ఇలా వాటాదారులు కావడం ఆసక్తికరంగా మారింది.

Read More

సామాజిక విప్లవం టీడీపీతోనే సాధ్యం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిక-సంక్షేమ విప్లవం మొదలైంది. టీడీపీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు గడిచాయి. తెలుగుప్రజలకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా ఉండాలనేది తెలుగుదేశం ఆశయం. తెలుగుజాతి ఆత్మగౌరవ, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అణగారిన వర్గాల్లో చైతన్యం కల్పించి సంక్షేమ రాజ్యానికి…

Read More

గుడ్ ఫ్రైడే

సర్వ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన యేసు శుక్రవారం రోజున చనిపోయాడు, విశ్వంలోని సర్వమానవాళి పాపం యొక్క ఫలితం గా వచ్చిన శిక్ష యావత్తు తన మీద వేసుకుని, తను శ్రమ పొంది ప్రపంచ మానవాళికి పాప విముక్తి ప్రసాదించాడు ఏసుప్రభు. ఏసుప్రభు దేవుడు గనుక ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని తప్పించుకోగలడు కానీ తప్పించుకోలేదు , ఎందుకంటే ఆయన తప్పించుకుంటే సర్వ మానవాళికి పాప విముక్తి లేదు, ఆయన శిలువేయబడే సమయములో తనకున్న శిష్యులందరూ…

Read More

సముద్రంలో కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం

రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read More