Suryaa.co.in

Month: August 2022

National

కూలీని ఐఏఎస్ చేసిన ఉచిత వైఫై

ఉచిత వైఫై పథకం ఓ కూలీని ఏకంగా ఐఏఎస్‌గా మార్చింది. అదేంటి? ఉచిత వైఫై ఒకరిని అందునా కూలీని ఐఏఎస్‌ను చేయడమేమిటని కదా మీ ఆశ్చర్యం. అవునండీ, నిజం. కావాలంటే మీరే చూడండి. మొబైల్ ఫోన్లు పిల్లలను దారితప్పే దెయ్యాలని ఎవరు చెప్పారు? బాగా ఉపయోగించినట్లయితే మాత్రమే పెద్దలకు హాని కలిగించదు.దీనిని నిరూపించడానికి,కేవలం తన మొబైల్…

Entertainment

నేటి నుండి తెలుగు సినిమా షూటింగులు బంద్

– నిర్మాత దిల్ రాజు ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది.తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి నేటి ( ఆగస్టు 1) నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్…

Andhra Pradesh

సాగర్ నీటి విడుదలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?

-ప్రభుత్వ తప్పిదాల వల్ల నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్తుంది -పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఫైర్ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుంటే ప్రభుత్వం మాత్రం సాగర్ నీటి విడుదలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన…

Andhra Pradesh

అరుదైన ‘O’ నెగటివ్ రక్తాన్ని 60 సార్లకు పైగా దానం చేసిన భరత్

– రక్త దాతకు ఘన సత్కారం రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి… అనే మాటను ఇతరులకు చెప్పడమే కాకుండా తాను కూడా పాటించి అందరినీ మెప్పించారు భరత్. రావులపాలెం పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పూర్తితో అరుదైన ‘O’ నెగటివ్ వర్గ రక్తదాత ఇప్పటి వరకు 60 సార్లకు పైగా రక్తదానం చేసిన తూర్పుగోదావరి జిల్లా…

నేపాల్ క్యాసినోకి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారా లేదో సీఎం చెప్పాలి

– క్యాసినో పై సజ్జల ఎందుకు నోరు మెదపటం లేదు? – గుడివాడ క్యాసినోపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్దితి ఉండేదా? నేపాల్ లో క్యాసినో నిర్వహించిన హోటల్ లో ఇంకా 27 రూములు లాక్ చేసి ఉన్నాయి – ఆ రూముల్లో ఏం ఉన్నాయో వాటిలో ఎవరు బస చేశారో…

కోవిడ్ నిధుల ఖర్చుపై సీబీఐ దర్యాప్తు కావల్సిందే

– కోవిడ్ మరణాల్లో ఏపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది – మృతులు నిజంగా 14,733మందే అయితే రూ.162.47కోట్లు అదనంగా ఎలా చెల్లిస్తారు? -వాటిని మీ వైసీపీ కార్యకర్తలకు పంచేశారా? – వైసీపీ నేతలు మాట్లాడరేం? – మృతుల సంఖ్యను తారుమారు చేసి, నిధులను దుర్వినియోగం చేసింది – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్…

పోలవరం విలీన గ్రామాల ఆర్తనాదాలు పట్టించుకోండి

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ గౌరవనీయులైన శ్రీ సమీర్‌ శర్మ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమరావతి. విషయం: రాష్ట్రంలో గోదావరి వరదలు, భారీ వర్షాలు ` లంక గ్రామాలు, పోలవరం విలీన మండలాల్లో దారుణ పరిస్థితులు, తక్షణ సహాయం గురించి. రాష్ట్రంలో గోదావరి…