Suryaa.co.in

Month: November 2022

సుప్రీం కోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారా?

-రాజధానికి కొత్త అర్థం చెప్పిన జగన్ -ఎందుకు ఈ వేలం వెర్రి మాటలు -పట్టాభి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే -బైజుస్ సంస్థ దివాలా కంపెనీ -ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి ఉన్నచోటే రాష్ట్ర రాజధాని అని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్…

Andhra Pradesh

జగన్ రెడ్డి … నెలరోజుల్లో కృష్ణానదిలో చేప పిల్లలను వదలకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం

– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదికి గత నాలుగు నెలలుగా వరదఫ్లో వస్తూనే ఉండటంతో కృష్ణానదిలో చేపల వేట పూర్తిగా నిలిచిపోవడంతో తినడానికి తిండిలేక, వేటకు వెళ్ళడానికి పనిలేక మత్య్సకారులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే బియ్యం, తదితరాలు ఇచ్చి చేప పిల్లలను నదిలో వదలకపోతే జేడీ కార్యాలయం ముందు మాజీ మంత్రి కొల్లు…