Home » Archives for July 2024

“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు

సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా అమరావతి: కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు “ప్రజాదర్బార్” కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద…

Read More

‘అన్న’న్న.. ఎన్టీఆర్ ఫొటో ఏదీ?

-పెన్షన్ల పండగలో ఎన్టీఆర్ ఫొటో ఏదీ? – కరపత్రం ఖరారు చేసే ముందు గమనించలేదా? – అది తయారుచేసిన మేధావులకు అన్న గొప్పతనం తెలీదా? – అసలు దానిని తెలుగువారే తయారుచేశారా? – బాబు అనుమతి లేకుండా విడుదల చేశారా? – అందులో ఆర్ధిక అంశాలే ఎక్కువ – కరపత్రంలో రాజకీయ కోణం ఏదీ? – పార్టీ సీనియర్లను సంప్రదించలేదా? – చంద్రబాబు-లోకేష్‌కు చెడ్డపేరు తెస్తారా? – ఎన్టీఆర్ భరోసా పేరు పెట్టి అన్న ఫొటో లేకుండా…

Read More

జగన్ ఎస్టేట్ గా తిరుమల 

* బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి జగన్ ఎస్టేట్ గా తిరుమలను మార్చారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.  విజయవాడలోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తిరుమల జగన్ ఎస్టేట్ గా మారిందని, ఎస్టేట్ మేనేజర్ గా ధర్మారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. జగన్ పాలనలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఏపీలో కొనసాగిందన్నారు. 2020 లో టీటీడీకి…

Read More

బాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!

“వైసీపీ కి వై నాట్ 175?” అంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వై. ఎస్. జగన్మోహనరెడ్డి పాడిన పాట – జనం దృష్టిని విశేషం గా ఆకర్షించింది. “అవును. టీడీపీ కూటమి కి వై నాట్ 175?” అని ఓటర్లు అనుకున్నారు. 164 ఇచ్చారు. పులివెందుల మినహా మిగిలిన 10 కూడా ఇద్దామని అనుకున్నారు. చంద్రబాబే వారి మనసులోని ఉద్దేశాన్నిసరిగ్గా కనిపెట్టలేక పోయారు. దాంతో, ఓ పదకొండు మంది వైసీపీ నేతల కు…

Read More

తెలంగాణను నాశనం చేసింది మీరే!

-కేటీఆర్ నీతి వాక్యాలు అప్పుడేమయ్యాయి? -తెలంగాణ హుందాతనాన్ని నాశనం చేశారు -కేటీఆర్ మాటలు చిత్రంగా ఉన్నాయంటూ ఎద్దేవా -తెలుగుదేశం జెండా పండుగ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ధ్వజం ఫరూక్ నగర్: స్వార్థ రాజకీయాల లబ్ధికోసం తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసి నేడు నీతి వాక్యాలు వల్లిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను చూస్తే చిత్రంగా ఉందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే…

Read More

విమర్శలకు తావులేకుండా మెగా డిఎస్సీ

-న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదాం -పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశం -టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్…

Read More

యువత ఉపాధి కల్పనకు పెద్దపీట

-పకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు -స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది….

Read More

మోదీతో జనసేన ఎంపీల సమావేశం

– రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో…

Read More

స్వరూపా భూకేటాయింపు రద్దు చేయాల్సిందే

-అది పీఠం కాదు.. భూముల శఠగోపం -స్వరూపానందకు ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి -శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలి -శారదాపీఠాన్ని రద్దు చేయాలి -ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి -శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ – భీమునికొండ భూములు పరిశీలించిన శ్రీనివాసానంద స్వామి బృందం విశాఖపట్నం: శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింప…

Read More

పవన్ చెప్పారు.. పోలీసులు పాటించారు!

* దటీజ్ పవన్ కల్యాణ్ * తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు * ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదిలిన యంత్రాంగం * భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి విజయవాడ: మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు… చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు పెద్దలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా…

Read More