![“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు](https://suryaa.co.in/wp-content/uploads/2024/07/lokesh-prajadarbhar-600x400.jpg)
“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు
సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా అమరావతి: కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు “ప్రజాదర్బార్” కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద…