Suryaa.co.in

Month: October 2024

బీసీ రక్షణ చట్టం రూపకల్పన

– రేపు 8 మంది బీసీ మంత్రుల సమావేశం – రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ లో…

రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి

– కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించి, పాఠశాలలు సందర్శించాలి – మెస్ చార్జీల పెంపుపై త్వరితగతిన కసరత్తు పూర్తి చేయండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. మంగళవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో…

వీఎల్ఎఫ్ రావడం గర్వకారణం

– దేశం ఉంటేనే మనం ఉంటాం – ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు – రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నా – వికారాబాద్ పూడూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్: దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ…

వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక?

– పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలి – రూల్స్ మార్చుతూ పోలీసు సోదరుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ లకు…

తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర కేవలం రూ.5 వేలేనా?

– కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా? – గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర – రేవంత్‌రెడ్డి సర్కారుపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్: బడా భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం. చోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు. గుజరాత్ లో మద్దతు ధరకు మించి రూ.8,257…

గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు?

– పది నెలలుగా పెండింగ్ లో ఉన్న గురుకులాల అద్దె చెల్లించండి : మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక…

ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

– మాజీ మంత్రి హరీష్ రావు హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. హోంమంత్రిగా కూడా ఉన్న…

టీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి

– అదే మద్యం పాలసీ. వైన్‌షాప్‌ల కేటాయింపు – మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ…

దేశ రక్షణలోనూ రాజకీయాలా?

– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: దేశ భద్రతకు, రక్షణ శాఖకు సంబంధించి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణకు రావడం శుభప్రదం. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్)…

అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం

విజయనగరం :ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన…