Suryaa.co.in

Month: July 2025

మోదీని తెలంగాణ బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి

– 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం – తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా – స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్…

దేశం లో తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్

– బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి – స్థానిక సంస్థలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,పార్టీ బీసీ నేతలు – కార్యక్రమం లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు…

రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు… తెల్లారే పరార్ అవుతాడు

– సోనియాగాంధీ గారు.. మీరిచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -షాద్ నగర్ లో సోనియా గాంధీకి పోస్టుకార్డుల ఉద్యమం షాద్ నగర్/ హైదరాబాద్ : ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరునాడే పరార్ అవుతాడు..’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్…

డిస్టిల‌రీల నిర్వాహ‌కులంతా టీడీపీ వారే

– మ‌ద్యం త‌యారీకి య‌థేచ్ఛ‌గా స్పిరిట్ వాడ‌కం – క‌ల్తీ మ‌ద్యాన్ని బ్రాండెడ్ మ‌ద్యంగా విక్ర‌యం – ప్ర‌తి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ క‌ల్తీ మ‌ద్యమే – టీడీపీ నాయ‌కుల ధ‌న దాహానికి అమాయకుల ప్రాణాలు బ‌లి – తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బాపట్ల జిల్లా…

బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకం

* రాజధాని పేరుతో భూ దోపిడీ చేస్తే ఊరుకోం – ఆ 33 వేల ఎకరాలకు పారదర్శకత ఏది? * ⁠అమరావతిలో అవినీతిపై ఆధారాలతో త్వరలోనే నివేదిక * అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రజల కోరిక * రైతులకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ ఉద్యమం * పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్పష్టీకరణ అమరావతి:…

ఆ ‘గీతలు’ పనికిమాలినవి!

– రజాకార్లు, నిజాం వారసుల ముందు తల వంచినవారికే అవి సొంతం – తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు, చరిత్ర ముందు లొంగాల్సిందే… – బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఘాటు విమర్శ హైదరాబాద్‌: ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ…

వైసీపీ అన్నకాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టింది!

– ‘సుపరిపాలన తొలిఅడుగు’లో ప్రజల మనోభావాలు తెలుస్తున్నాయి… – అందరూ పథకాలు పొంది, సంతోషంగా ఉన్నారు… – ఇంటింటికీ వెళుతుంటే అప్యాయంగా పలకరిస్తున్నారు… – నెల్లూరు పర్యటనలో మంత్రి నారాయణ నెల్లూరు: ప్రజల ఆనందానికి అవధులు లేవు… సుపరిపాలన తొలిఅడుగుకు ఎక్కడికి వెళ్లినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి పార్టీలకతీతంగా లబ్ధి చేకూరిందని చెప్పారు…..

కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో మంచి ఆదరణ

– తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి విశాఖపట్నం: తమ కూటమి సంక్షేమ, అభివృద్ధి పాలన పట్ల విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆనందం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అని టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని 28వ వార్డులో ఊటగెడ్డలో…

అసహనంతో ముసుగు తీసేసిన క్రిమినల్స్!

(చాకిరేవు) సైకోలని ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. కానీ మాకు అపోజిషన్ కావాలని అడిగారు. ప్రజలు ఇవ్వని ఆ హోదా దక్కలేదు. నిస్సిగ్గుగా జగన్.. “గంగమ్మ జాతరలో నరికినట్లు రఫ్ఫా రఫ్ఫా అని నరకతామన్నాడు మన కార్యకర్త, మంచిదే కదా” అని మీడియా సమావేశం పెట్టి మరీ సమర్థించాడు. సమస్య అని జగన్ బయటకు రావడం, శాంతిభద్రతల…

ఉగ్రవాదుల్లా పేట్రేగిపోతున్నారు…

– వైసీపీ నాయకులపై మంత్రి సవిత ఆగ్రహం పెనుకొండ: ఉగ్రవాదుల్లా వైసీపీ నాయకులు పెట్రేగిపోతున్నారని, ఆ పార్టీ కార్యకర్తలకు నరకండి, చంపండి అంటూ ప్రజలపైకి ఉసుకొల్పుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రేషన్ బియ్యం దోచేసి పేదల కడుపుకొట్టిన ఘనుడు పేర్ని నాని అని ఆగ్రహం వ్యక్తంచేశారు….