Suryaa.co.in

National

బీజేపీకి 300 సీట్లు ఖాయం

– ప్రశాంత్ కిశోర్

దేశంలో బీజేపీకి తిరుగులేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కమలం పార్టీని, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ విపక్షాలు తప్పుడు వ్యూహాలు బద్ధకం తో వాటిని కోల్పోయాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలి లేదా రెండో స్థానంలో, ఒడిశా, బెంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని
పేర్కొన్నారు.

 

LEAVE A RESPONSE