Suryaa.co.in

Andhra Pradesh

నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్ల లక్ష్యం

– సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడి : కలెక్టర్ల సమావేశంలో పియం సూర్య ఘర్ పధకంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టామని అన్నారు. *ఆ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో 20 లక్షల రూఫ్ టాఫ్ సోలార్ యూనిట్లు…

సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

వెలగపూడి : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై సీఎం పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సివుందన్నారు. తమ ప్రభుత్వంలో బడుగుల సంక్షేమానికి…

9 నెల‌ల్లో ఉద్యోగుల‌కు రూ.7230 కోట్ల బ‌కాయిల విడుద‌ల

– గ‌త ప్ర‌భుత్వం రూ.20,637 కోట్ల బ‌కాయిలు పెట్టేసింది – ఉద్యోగులు కూడా ప్ర‌భుత్వంలో భాగ‌మే – అందుకే ఇబ్బందులున్నా వారి బ‌కాయిలు విడుద‌ల చేశాం – సౌల‌భ్యాన్ని బ‌ట్టి మిగిలిన బ‌కాయిలు విడుద‌ల చేస్తాం – క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డి – పీ4లో ఉద్యోగ కుటుంబాలు భాగ‌స్వామ్యం కావాలని…

ఈ నెల 31 లోపు ఆస్థి పన్ను బకాయిలు చెల్లించండి

– వడ్డీలో 50 శాతం రాయితీని పొందండి – పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ వి అనురాధ విజయవాడ: ఆస్థి పన్ను బకాయిలు ఈ నెల 31 లోపు చెల్లించాలని, గడువు లోపు ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ అడిషినల్ డైరక్టర్ సి. అనురాధ…

మార్గ‌ద‌ర్శి – బంగారు కుటుంబం

– ఉగాది రోజున‌ సీఎం చేతుల మీదుగా ప్రారంభం – పేద‌రిక ర‌హిత ఏపీ సాధనే ల‌క్ష్యంగా పీ4 కార్య‌క్ర‌మం – సంప‌న్న‌వ‌ర్గాలు నిరుపేద కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేలా రూప‌క‌ల్ప‌న‌ – ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ అమ‌రావ‌తి: ఉగాది పండ‌గ రోజున మార్గ‌ద‌ర్శి- బంగారు కుటుంబం అనే వినూత్న కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి నారా…

స్టేట్ ట్యాక్సెస్ (జిఎస్టీ) స్పెషల్ కమిషనర్ గా నూతలపాటి సౌమ్య

గుంటూరు: రాష్ట్ర జి. ఎస్.టి శాఖ ప్రత్యేక కమిషనర్ గా నూతలపాటి సౌమ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఉదయం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టారు. డిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు సౌమ్య కేంద్ర సర్వీసు నుండి రాష్ట్ర సర్వీస్ కు…

అమరావతి చిత్రకళ వీధికి రఘురామ మద్దతు

– ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు ఉండి ఎమ్మెల్యే , ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, అమరావతి చిత్రకళ వీధికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తో కలిసి, ఈ గొప్ప కళా ఉత్సవాన్ని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్…

చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం * త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు * ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి * మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు * ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి విజయవాడ : నేతన్నలకు…

వైభవంగా ఉషా బహుమతులు పండుగ

విజయవాడ: ఉషా సాహితి పత్రికల నేతృత్వంలో జరిగిన బహుమతులు పండుగ విజయవాడ కేబీఎన్ కాలేజీ ఆవరణలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉషా ఎడిటర్ ఇన్ చీఫ్ శరత్ చంద్ర అధ్యక్షత వహించారు. ఉషా నేతృత్వంలో జరిగిన సుజనా ఫౌండేషన్ నవలలు పోటీ, వెలగపూడి సీతారామయ్య కథ నవలలు పోటీ, తటవర్తి భారతి ప్రపంచం స్థాయి…

ఆపరేషన్ మోడల్‌లో ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు’

ఆపరేషన్ మోడల్‌లో ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు’ – జూన్ 20 కల్లా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం – ఆర్థిక భారం తగ్గేలా సరికొత్తగా ఆలోచన చేయండి – సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన అమరావతి : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్ధిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్‌లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి…